Home » assembly polls
హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నవంబరు 12న పోలింగ్ నిర్వహిస్తామని తెలిపింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఇవాళే షెడ్యూల్ విడుదల అవుతుందని అందరూ భావించారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం హిమాచల్
కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మైను బీజేపీ అధిష్టానం మార్చబోతుందని కొద్ది రోజులుగా వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. సీఎం బొమ్మైను మార్చబోవడం లేదని కేంద్రం హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు కారణంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదా వేసే ఆలోచనలు చేయాలని సూచించింది. ఈ అసెంబ్లీ ఎన్నికలను మరో నెల లేదా.. రెండు నెలలు...
వచ్చే ఏడాది ప్రారంభంలో జరిగే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ సత్తా చూపించాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భావిస్తున్నారు.
పశ్చిమ బెంగాల్లో ఆరో దఫా ఎన్నికల ప్రచార గడువు సోమవారం సాయంత్రంతో ముగిసింది.
ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. పశ్చిమ బెంగాల్, అసోం, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. మూడో విడతగా పశ్చిమ బెంగాల్ లో 31, అసోంలో 40 స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
కాలికి గాయమైనా వీల్ ఛైర్లో ఉండి ప్రచారం చేస్తూ.. పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో దూసుకుని పోతున్న మమతాబెనర్జీ.. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గి తీరుతాను అంటూ.. ధీమా వ్యక్తం చేశారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతాబెనర్జీ. ఈ ఎన్నికల్లో అధికార తృనమూల్ �
తమిళనాడు రాష్ట్రంలో ప్రధాన పార్టీలు ఎన్నికల్లో పొత్తులు.. ఎత్తులు విషయంలో కీలక నిర్ణాయాలు తీసుకుంటున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే 174 నియోజకవర్గాల్లో పోటీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఉదయించే సూర్యుడు చిహ్నం కింద త�
త్వరలో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. రాజకీయ పార్టీల సంగతి పక్కన పెడితే, ఈ ఎన్నికలు అధికారులకు పెద్ద కష్టమే �
kerala కేరళ ఎన్నికల్లో ఇప్పుడు కొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పాత తరానికి స్వస్తి చెప్పి..కొత్త తరానికి ప్రాధాన్యమిస్తున్నాయి ప్రధాన పార్టీలు. ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్లను పక్కనబెట్టి..యువతనే ఎక్కువగా బరిలోకి దించాలని ప్రధాన పార్టీలు ని