Home » Aswadamma Reddy
ఆర్టీసీ కార్మికులను తిరిగి విధుల్లోకి చేర్చుకొనేందుకు ప్రభుత్వం అంగీకరించడం పట్ల జేఏసీ కృతజ్ఞతలు తెలియచేసింది. 2019, నవంబర్ 28వ తేదీ గురువారం తెలంగాణ కేబినెట్ సమావేశమై..ఆర్టీసీ సమ్మెపై ప్రధానంగా చర్చించింది. కార్మికులను విధుల్లోకి చేర్చుక�
ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 43వ రోజుకు చేరుకుంది. 2019, నవంబర్ 16వ తేదీ శనివారం బస్ రోకోకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనికి పోలీసులు ఫర్మిషన్ ఇవ్వలేదు. డిపోల వద్ద 144 సెక్షన్ విధించారు. అయినా..కూడా కార్మికులు పెద్ద సంఖ్యలో డిపోల వద్దకు చేర