Home » Aswaraopeta
వ్యవసాయ యాంత్రీకరణ పథకానికి ప్రారంభోత్సవం చేసి, 350 మంది రైతులకు రూ.1.07 కోట్ల విలువైన పనిముట్లు పంపిణీ చేశారు.
Ajay Kumar Puvvada : వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం 5,600 మంది వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించారు. రూ.65వేల కోట్లు రైతుబంధు ఇచ్చామన్నారు.
ఎప్పుడు వచ్చామన్నదికాదన్నా .. శ్రీనన్నబుల్లెట్ కచ్చితంగా దిగుతుంది అంటూ పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు.
Ponguleti Srinivasa Reddy: తన వెంట ఉన్నవారిని రెవెన్యూ అధికారులు, పోలీసులు బెదిరిస్తున్నారని.. దానికి ప్రతిఫలం వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాద సంఘటన పట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తీవ్ర విచారం వ్యక్తం చేసారు.
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది.
సైబర్ క్రిమినల్స్ రెచ్చిపోతున్నారు. రోజుకో కొత్త తరహాలో మోసాలకు పాల్పడుతున్నారు. అమాయకులను నిలువునా దోచేస్తున్నారు.