Home » Attack on Chandrababu House
ముందస్తు బెయిల్ కోసం దేవినేని అవినాశ్, జోగి రమేశ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు ఈ కీలక ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.
ఆ షాక్ నుంచి తేరుకోక ముందే ఆయనకు మరో బిగ్ షాక్ తగిలినట్లు అయ్యింది.