Home » Attack
కరోనా లాక్ డౌన్ చాలామంది ఇళ్లల్లో గొడవలు సృష్టిస్తోంది. గతంలో కంటే ఇప్పుడు గృహ హింస కేసులు పెరిగాయని కొన్ని లెక్కలు చెపుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఉండే వివాహేతర సంబంధాలు ఇప్పుడు
కరోనా వైరస్ వ్యాప్తి సమయాల్లోనూ పోలీసులు ప్రాణాలకు తెగించి శాంతి భద్రతలను కాపాడుతున్నారు. కానీ, దురదృష్టవశాత్తు కొన్ని చోట్ల పోలీసులపై దాడులు జరుగుతున్నాయి. COVID-19 లాక్ డౌన్ కారణంగా ఆంక్షలు అమల్లో ఉన్న సమయంలో ఆదివారం ఉదయం పటియాలాలోని ఓ వెటిట�
హైదరాబాద్ లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ కరోనా బాధితుడు మృతి చెందాడు. అదే వార్డులో చికిత్స పొందుతున్న మృతుడి సోదరుడు వైద్యులపై దాడికి పాల్పడ్డాడు.
ఓ వైపు ప్రపంచదేశాలన్నీ కరోనా వైరస్(COVID-19)భయంతో వణికిపోతున్న సమయంలో ఐసిస్ మాత్రం తన ఉగ్రకార్యకలాపాలను యధేచ్చగా కొనసాగిస్తూనే ఉంది. ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్ లోని గురుద్వారా సాహిబ్ పై ఇవాళ(మార్చి-25,2020) ఓ ఉగ్రవాది విచక్షణారహితంగా జరిప�
తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల కారుపై దాడికి దిగిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తురకా కిషోర్ స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారు. గుంటూరు జిల్లా మాచర్లలో తురకా కిషోర్ కర్రతో కారు అద్దాలను ధ్వంసం �
రాహుల్ సిప్లిగంజ్పై దాడి చేసిన నిందితుల కోసం పోలీసుల గాలింపు..
గుంటూరు జిల్లా మాచర్లలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ నేతల కార్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు.
నటుడు ప్రకాష్ రాజ్.. సింగర్ రాహుల్ సిప్లిగంజ్కు మద్దతు తెలిపారు..
తెలంగాణ మంత్రి కేటీఆర్ తనకు న్యాయం జరిగేలా చూడలంటూ దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వీడియో షేర్ చేసిన రాహుల్ సిప్లిగంజ్..
తనపై జరిగిన దాడి గురించి మెదటిసారి మీడియాతో మాట్లాడిన రాహుల్ సిప్లిగంజ్..