Attack

    హయత్ నగర్ కార్పొరేటర్‌ను కొట్టిన జనాలు

    October 18, 2020 / 12:39 PM IST

    Attack on Hayathnagar Corporator : హయత్ నగర్ కార్పొరేటర్ సామ తిరుమల రెడ్డిపై స్థానికులు దాడికి పాల్పడడం కలకలం రేపింది. రంగనాయకులగుట్టలో నాలాలు కబ్జాకు గురవుతున్నాయని చెప్పినా పట్టించుకోలేదంటూ మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. దీని కారణంగా..వరద నీరు ఇళ్లలోకి చే�

    కాపురంలో చిచ్చు పెడుతోందని అత్తపై దాడి చేసిన కోడలు

    October 9, 2020 / 01:14 PM IST

    Hyderabad Crime News : ఉద్యోగం కోసం సౌదీ వెళ్లిన భర్త అత్తమాటలు విని కుటుంబం గురించి పట్టించుకోవటంలేదనే కోపంతో ఓ కోడలు అత్తపై దాడి చేసినఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. మల్లేపల్లిలోని ఫిరోజ్ గాంధీ నగర్ లో నివసించే ఉబిద్ ఖాన్ కొన్నేళ్ళ క్రితం ఉద్యోగం కోస�

    రెండో భార్యకు విడాకులు….ఆమె మళ్లీ పెళ్ళి చేసుకుందని…

    September 12, 2020 / 04:11 PM IST

    గ్రామ సర్పంచ్ ఎన్నికల కోసం మున్సిపాల్టీ ఉద్యోగి అయిన రెండో భార్యకు విడాకులిచ్చాడు ఒక ప్రబుధ్ధుడు.. ఆమె మరోక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ పెళ్ళి ఫోటోలు చూసి, ఆమె భర్తను హత్య చేయబోయాడు. భూమ్మీద నూకలు ఉండి ఆమె భర్త బతికిపోయాడు. వరంగల్

    రెచ్చిపోయిన భూకబ్జా దారులు… సాఫ్ట్ వేర్ ఇంజనీర్ పై దాడి

    September 10, 2020 / 05:13 PM IST

    నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్లలో దారుణం జరిగింది. భూ కబ్జాదారులు పట్టపగలే రెచ్చిపోయారు. ఒక్కసారిగా గుంపుగా వచ్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై దాడికి దిగారు. అడ్డు వచ్చిన అతని తల్లిపై కూడా దాడి చేశారు. ప్రభుత్వ స్థలం గురించి ఆర్

    ఒకరితో పెళ్ళి…మరో న‌లుగురితో స‌హ‌జీవ‌నం

    September 4, 2020 / 01:21 PM IST

    Crime News: తాళి కట్టిన భార్యను వదిలేసి, మాయమాటలతో అమ్మాయిలను లైంగికంగా దోచుకుంటూ, వారి జీవితాలతో ఆటలాడుకుంటున్నవ్యక్తికి… భార్య, ఆమె కుటుంబ సభ్యులుతగిన బుధ్ధి చెప్పారు. కరీంనగర్ కు చెందిన సంపత్ అనే వ్యక్తి ఓ షాపింగ్ మాల్ లో పని చేస్తున్నాడు. తనత

    ఖమ్మంలో కార్పోరేటర్ పై తిరగబడ్డ ప్రజలు

    September 2, 2020 / 05:09 PM IST

    ఖమ్మం నగరంలోని ఒకటో డివిజన్ కార్పోరేటర్ ప్రజాగ్రహానికి గురయ్యారు. ఆయనపై ఆగ్రహించిన ప్రజలు కార్పోరేటర్ వాహనాన్ని తగుల బెట్టారు. ఒకటో డివిజన్ కార్పోరేటర్ ధరావత్ రామ్మూర్తి నాయక్ పై జనం తిరగబడ్డారు. కైకొండాయ గూడెంనకు చెందిన అనంద్ తేజ(23) ఆగస్ట

    మీ వల్లే గ్రామంలో కరోనా వచ్చింది అంటూ రెండు వర్గాల మధ్య ఘర్షణ, ఇళ్లలోకి దూరి మరీ కొట్టుకున్నారు

    August 28, 2020 / 10:42 AM IST

    యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే అనేక సమస్యలు తెచ్చి పెట్టింది. మనుషుల్లో బంధాలు, అనుబంధాలను మాయం చేసింది. మానవత్వాన్ని చంపేసింది. ఇప్పుడు ఘర్షణలకు, దాడులకు దారితీస్తోంది. మనుషుల మధ్య విద్వేషాలు పెంచుతోంది. పగ, ప

    ఓ ప్రముఖ వ్యక్తిపై ఎటాక్‌కి ప్లాన్.. ఐసీస్ ఉగ్రవాది అరెస్ట్

    August 22, 2020 / 10:25 AM IST

    ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ దేశ రాజధాని ఢిల్లీలో ఐసిస్ ఉగ్రవాదిని అరెస్టు చేసింది. ఉగ్రవాది నుంచి రెండు ప్రెజర్ కుక్కర్ ఐఈడిలు, ఆయుధాలు, కొన్ని ముఖ్యమైన పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ డిప్యూటీ కమిషనర్ (డిసిపి) ప్ర�

    భర్త ముందే భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారం

    August 3, 2020 / 04:46 PM IST

    కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. గిరిజన మహిళపై గుర్తు తెలియన వ్యక్తులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. భర్త ముందే భార్యను లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన వెలుగోడులో చోటు చేసుకుంది. వెలుగోడు మండలం జమ్మీనగర్ తాండకు చెందిన ఓ �

    కూతురు ముందే జర్నలిస్ట్‌పై కాల్పులు

    July 21, 2020 / 11:51 AM IST

    ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో విజయనగర్ ప్రాంతంలో జర్నలిస్ట్ విక్రమ్ జోషిపై కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడికి దిగారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటపడింది. ఈ సిసిటివి ఫుటేజీలో విక్రమ్ జోషి తన ఇద్దరు కుమార్తెతో మోటారుసైకిల్�

10TV Telugu News