Attack

    ఒకప్పుడు ఉగ్రవాది : ఇప్పుడు అశోకచక్ర అవార్డ్ 

    January 24, 2019 / 06:56 AM IST

    ఒకప్పుడు ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు భారత ఆర్మీలో ప్రతిష్టాత్మక అవార్డ్ అయిన అశోకచక్ర అవార్డుకు ఎంపికయ్యాడు. అతనే లాన్స్ నాయ‌క్ న‌జీర్ అహ్మ‌ద్ వాని.  

    జనసేన బహిరంగ సభ రసాభాస : హైపర్‌ ఆది కారు అద్దాలు ధ్వంసం 

    January 20, 2019 / 02:39 PM IST

    చిత్తూరు : జిల్లాలో జనసేన బహిరంగ సభ రసాభాసయింది. సోమల మండలం కందూరు గ్రామంలో జరిగిన బహిరంగ సభకు హైపర్ ఆది ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభలోకి దూసుకువచ్చిన వచ్చిన వైసీపీ కార్యకర్తలు…బీభత్సం సృష్టించారు. దీంతో వైసీపీ, జనసేన కార్యకర్తల మధ్య తోపు�

    జగన్ పై దాడి కేసు : శివాజీని విచారించనున్న NIA

    January 19, 2019 / 07:51 AM IST

    విజయవాడ : ఏపీ ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరుగుతుందని ముందే సినీ నటుడు శివాజీకి ఎలా తెలుసు ? విచారిస్తే ఈ కేసు చిక్కుముడి వీడుతుందా ? అని ఎన్ఐఏ భావిస్తోంది. ఆపరేషన్ గరుడలో ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరుగుతుందని ముందే శివాజీ వెల్లడించిన సంగతి త�

    బాల్కనీ బాటిల్ రచ్చ : ముగ్గురిని కత్తితో పొడిచాడు 

    January 17, 2019 / 10:35 AM IST

    ఓ వాటర్ బాటిల్ తెచ్చిన రచ్చకు ముగ్గురు కత్తిపోట్లకు గురయ్యారు. అనుకోకుండా జరిగిన ఈ ఘటనకు విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి కత్తితో ముగ్గురిని తీవ్రంగా పొడిచాడు

    వాటిని పెంచుకుంటే ఇంతేమరి :  ముద్దుగా పెంచుకుంటే మింగేసింది

    January 17, 2019 / 08:04 AM IST

    ముద్దుగా పెంచుకున్న మొసలికి బలైపోయింది ఉమెన్ సైంటిస్ట్.ఇండోనేషియాకు చెందిన మౌల్ట్ అనే సైంటిస్ట్ పెంచుకునే మొసలికి ఆహారమైపోయింది.

    ప్రధానికి బాబు నిరసన లేఖ: ఎన్‌ఐఏ చట్టానికి వ్యతిరేకం

    January 12, 2019 / 08:44 AM IST

    అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు  5 పేజీల లేఖ రాశారు. వైఎస్ ఆర్ పార్టీ అధినేత జగన్‌పై ఎయిర్ పోర్ట్ లో జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థకు అప్పగించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా

    మేకను ఈడ్చుకెళ్లి తినేసిన చిరుత పులి 

    January 8, 2019 / 07:04 AM IST

    రంగారెడ్డి : చిరుత పులి ఆ  గ్రామ ప్రజలకు నిద్రలేకుండా చేస్తోంది. పులి భయంతో గజగజ వణకుతున్నారు. వారం రోజులుగా చిరుత సంచరిస్తోంది. ఎప్పుడు..ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తుందోనని గ్రామస్తులు భయపడుతున్నారు. అనునిత్యం భయం గుప్పిట్లో బతుక�

    కోడికత్తి కేసులో విశాఖలో హైడ్రామా

    January 5, 2019 / 07:07 AM IST

    వైఎస్ ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ పై విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎటాక్ కేసును హైకోర్టు ఆదేశాల మేదరకు జాతీయ దర్యాప్తు సంస్థ అప్పగించిన విషయం తెలిసిందే. దీంతో ఎన్ఐఏ అధికారులు విశాఖకు చేరుకున్న క్రమంలో హైడ్రామా నెలకొంది. ఎన్ఐఏ అధికారులు ఈ

    మరో ట్విస్ట్ : NIA కి కోడికత్తి కేసు

    January 4, 2019 / 08:17 AM IST

    గన్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ పై దాడి కేసు NIAకి బదిలి అయ్యింది. జగన్‌పై హత్యాయత్నం కేసును ఎన్‌ఐఏకు అప్పగిస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

10TV Telugu News