Home » Attack
విజయవాడ : ఏపీ రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదా ? అంటే జరుగుతున్న ఘటనలు..పరిణామాలు చూస్తుంటే ఎస్ అనిపిస్తోంది. మహిళల భద్రతపై పాలకులు ఎన్ని మాటలు చెబుతున్నా అవన్నీ ఉట్టిమాటలే అని తేలిపోతున్నాయి. దాడులు చేసినా..ఇతర అఘాయిత్యాలకు పాల్పడినా..కఠినంగా శ
జనక్ పురి : దేశవ్యాప్తంగా పెళ్లిళ్ళు వైభవంగా జరుగుతున్నాయి. మంచి రోజులు రావటంతో పెళ్లిళ్లు జోరు పెరిగింది. ఈ పెళ్లిళ్లల్లో ప్రధానంగా భోజనాల తంతు మహా ముఖ్యమైనది. అతిధులకు పెట్టే భోజనంలో ఎన్ని వెరైటీలు పెట్టామనే విషయం అతి పెద్ద విషయంగా మారిప�
అమరావతి : గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నవులూరులో ప్రేమ జంటపై దాడి జరిగింది. సోమవారం (ఫిబ్రవరి 11)రాత్రి 9 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఏకాంత ప్రదేశంలో ఉన్న ప్రేమికులు జ్యోతి, శ్రీనివాస్ పై నల�
హైదరాబాద్ : సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే టాలివుడ్ హీరో మంచు మనోజ్ మధులికపై ప్రేమోన్మాది దాడి ఘటనపై స్పందించారు. ఆడపిల్లలపై దాడికి పాల్పడటం హేయమైన చర్య అని ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘మానవత్వం లేని మగాడు పుట్టడం దే�
అబ్దుల్లాపూర్ : జాతీయ గీతం వందేమాతరం పాడలేదని టీచర్ పై దాడి చేసిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గణతంత్ర దినోత్సవం (ఫిబ్రవరి 26)న జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం వందేమాతరం పాటను పాడేందుకు ఇష్డపడని ఓ ముస్లిం టీచర్ పై స్థానికులు దాడికి పాల్�
హైదరాబాద్: ప్రేమ పేరుతో వేధిస్తు దాడి చేసిన ఘటనలో దారుణంగా కత్తిపోట్లకు గురైన మధులిక ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని యశోదా ఆసుపత్రిలో చికిత్సనందిస్తున్న డాక్టర్లు తెలిపారు. వెంటిలేటర్పై మధులికకు చికిత్స అందిస్తున్నామనీ..ప్రస్తుతం కోమ�
హైదరాబాద్ : సినీహీరో రాజశేఖర్ సోదరుడు గుణశేఖర్ పై హుజూరాబాద్ కు చెందిన కాంగ్రెస్ నాయకుడు కౌశిక్ రెడ్డి దాడిచేశాడని జీవిత రాజశేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబరు 45లో సినీ హీరో రాజశేఖర్ సోదరుడు గుణ శేఖర్ కు చెంద�
రాజమహేంద్రవరం: అరణ్యాలకు ఎంతో దూరంలో ఉండే తూర్పుగోదావరి జిల్లాలోని గ్రామీణ ప్రాంతంలో ఓచిరుతపులి సంచారం స్ధానికులను భయభ్రాంతులకు గురి చేసింది. తూర్పు గోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెంలో పంట పొలాల్లో సోమవారం నాడు చిరుతపులి �
కోయిల్కొండ: మహబూబ్నగర్ జిల్లా కోయిల్కొండ మండలం దమ్మాయి పల్లిలో సోమవారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణ పేట్ ను కొత్త జిల్లాగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. కోయిల్కొండ �
అమెరికా : అమెరికా కెంటకీలో హిందూ ఆలయంపై దుండగులు దాడికి పాల్పడ్డారు. కెంటకీలోని లూయిస్ విల్లే నగరంలో ఉన్న స్వామి నారాయణ్ దేవాలయంలో ఈ ఘటన జరిగింది. కొందరు దుండగులు ఆలయం గోడలు, దేవుడి విగ్రహాలపై నల్ల పెయింట్ పోశారు. గుడిలో ఉన్న ఓ కుర్�