Home » Attack
చిత్తూరు : చంద్రగిరి నియోజకవర్గంలోని పనబాక హరిజనవాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఎన్నికల ప్రచారం వివాదానికి దారితీసింది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ
జర్మనీలోని మ్యూనిక్ నగరంలో దారుణం జరిగింది. భారతీయ జంటపై దాడి జరిగింది. ఈ ఘటనలో భర్త మృతి చెందగా భార్య తీవ్రంగా గాయపడింది. విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ ఈ విషయం వెల్లడించారు. ‘భారతీయ జంట ప్రశాంత్, స్మితా బసరుర్లపై మ్యూనిక్ సిటీలో ఓ
కాబూల్ : అఫ్ఘనిస్థాన్లో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. పాఠశాలపై రాకెట్ దాడి చేయడంతో నలుగురు విద్యార్థులు మృతి చెందారు. తూర్పు గజనీ ప్రాంతంలోని అందర్ జిల్లాలో ఓ పోలీస్ చెక్పాయింట్ సమీపంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. రాకెట్ దాడి చ
శ్రీనగర్ : జమ్మూకాశ్మీర్ లో తీవ్రవాదులు మళ్లీ విరుచుకపడ్డారు. గ్రెనేడ్ దాడికి పాల్పడ్డారు. సీఆర్ పీఎఫ్ జవాన్లే లక్ష్యంగా పుల్వామా ఎస్ బీఐ సమీపంలో గ్రెనేడ్ దాడి జరిగింది. ఒక జవాన్ కు గాయాలు అయ్యాయి. అతన్ని సమీప ఆస్పత్రికి తరలించారు. వైద్య�
పుల్వామా ఉగ్రదాడి వెనుక కుట్రను చూసి అధికారులు షాక్ అవుతున్నారు.అందుబాటులో ఉన్న అత్యాధునిక టెక్నాలజీని జైషే ఉగ్రవాదులు వినియోగించుకొంటున్నారు.అధికారులు పుల్వామా కుట్రను ఛేదించే కొద్దీ నిజాలు బయటకు వస్తున్నాయి.పుల్వామా దాడి కోసం కారుబా
హర్యానాలోని గురుగ్రామ్ లో దారుణం జరిగింది. వీధిలో క్రికెట్ ఆడిన పాపానికి ఒక ముస్లిం కుటుంబంపై అల్లరి మూకలు దాడిచేసి.. విచక్షణరహితంగా కొట్టాయి. గురుగ్రామ్ లోని భోండ్సిలో ఉన్న భూప్ సింగ్ నగర్ లో ఈ ఘటన జరిగింది. 35, 40 మంది ఉన్న అల్లరి మూక.. ఇనుప �
ఛత్తీస్గఢ్ : మావోయిస్టులు మరో దారుణానికి పాల్పడ్డారు. ఛత్తీస్ గఢ్ లో నిత్యం పోలీసులపై దాడులకు తెగబడే మావోలు ఘాతుకానికి ఒడిగట్టారు. పోలీసుల వాహానాన్ని టార్గెట్ చేసిన మావోయిస్టులు..పోలీస్ వాహనంగా భ్రమపడి..ఓ ప్రయివేట్ వాహనంపై మందుపాతర పేల్చ�
ప్రజల ఓటే వారి చేతుల్లోని ఆయుధమన్నారు కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంకాగాంధీ.కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా నియమితులైన తర్వాత కాంగ్రెస్ నాయకురాలిగా మొట్టమొదటిసారిగా మంగళవారం(మార్చి-12,2019) గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఏర్పాటు చేసిన బహిరంగసభలో వైట్ అ
భారత పైలట్ అభినందన్ రాక కోసం యావత్ భారత్ ఎదురుచూస్తోంది. ఈ సమయంలో పాక్ మరోసారి తన కపట బుద్ధి ప్రదర్శించింది. అభినందన్ విడుదలను సవాల్ చేస్తూ కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేశారు.
ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరు సత్ఫలితాలను ఇస్తోంది. అంతర్జాతీయంగా మద్దతు పెరుగుతోంది. పాక్ ఏకాకి అయిపోతోంది. పుల్వామా ఉగ్రదాడి అనంతరం భారత్ తీసుకుంటున్న చర్యలకు పలు దేశాలు మద్దతు పలుకుతున్నాయి. పాక్కు అమెరికా గట్టి వార్నింగ్ చేసింది. ఉ