Attack

    ఇంటర్ బోర్డ్ దగ్గర పోలీసుల హడావిడి : విద్యార్థులు, మీడియాపై దౌర్జన్యం

    April 22, 2019 / 09:55 AM IST

    ఇంటర్మీడియట్ బోర్డుపై రోజురోజుకు ఆరోపణలు, విమర్శలు పెరిగిపోతున్నాయి. చేసిన తప్పును సరిదిద్దటం కంటే.. అధికారులు ఎదురుదాడికి దిగటం ఆందోళన కలిగిస్తోంది. బోర్డు వైఖరికి నిరసనగా, న్యాయం చేయాలంటూ నాంపల్లిలోని బోర్డు ఎదుట స్టూడెంట్స్, పేరంట్స్ భ

    కొలంబోలో పేలుళ్లు : జగిత్యాల వాసులు క్షేమం

    April 22, 2019 / 01:14 AM IST

    పవిత్ర ఈస్టర్‌ వేళ (ఏప్రిల్ 21 ఆదివారం) శ్రీలంకలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. వరుస బాంబు పేలుళ్లు జరిగాయి. 215 మంది మృత్యువాత పడ్డారు. 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు భారతీయులు మృతి చెందారు. మరోవైపు తెలుగు రాష్ట్రాలకు చెంది�

    దారుణం : హిజ్రాలపై దాడి 

    April 19, 2019 / 08:34 AM IST

    విజయవాడ : విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో మద్యం సేవించిన మందు బాబులు కొందరు హిజ్రాలపై దాడి చేశారు. తీవ్ర గాయాలైన హిజ్రాలు ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే శుక్రవారం ఉదయం ఇబ్రహీంపట్నంలో షాపుల దగ్గర డబ్బుల

    మద్యంమత్తులో కానిస్టేబుల్ సహా ఐదుగురు హల్ చల్ : మీడియా ప్రతినిధిపై దాడి

    April 17, 2019 / 03:09 AM IST

    నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదుగురు వ్యక్తులు మద్యంమత్తులో హల్ చల్ చేశారు. ఓ న్యూస్ కవరేజ్ కోసం వెళ్లిన మీడియా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. ‘కేసీఆర్ మా అండ ఉన్నడు… కేసీఆర్ జిందాబాద్, పోలీస్ జులుం నశించాలి’ అంటూ న

    జగిత్యాలలో కాంగ్రెస్‌ కౌన్సిలర్‌పై కత్తులతో దాడి

    April 17, 2019 / 02:53 AM IST

    జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌లో అర్ధరాత్రి దారుణం జరిగింది. కాంగ్రెస్‌ కౌన్సిలర్‌ శ్రీనివాస్‌పై గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో శ్రీనివాస్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే అతడిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలి�

    ముగ్గురు చిన్నారుల గొంతుకోసిన తండ్రి : ఇద్దరు మృతి

    April 17, 2019 / 02:34 AM IST

    సంగారెడ్డి : రామచంద్రాపురం బొంబాయి కాలనీలో దారుణం జరిగింది. కన్నపిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రి దారుణానికి ఒడిగట్టాడు. కత్తితో ముగ్గురు పిల్లల గొంతుకోశాడు. ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. కుట�

    నెల్లూరు జిల్లా టీఎన్ఎస్‌ఎఫ్‌ అధ్యక్షులు తిరుమలనాయుడుపై రాళ్ల దాడి

    April 14, 2019 / 11:52 AM IST

    నెల్లూరు జిల్లా టీఎన్ఎస్‌ఎఫ్‌ అధ్యక్షులు తిరుమలనాయుడిపై దాడి జరిగింది. తిరుమలనాయుడిని గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో కొట్టి పరారయ్యారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన ఆయన్ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దాడికి పాల్పడింది వైసీపీకి చెం

    కోడెలపై దాడి : అంబటి రాంబాబుపై హత్యాయత్నం కేసు

    April 13, 2019 / 07:08 AM IST

    సత్తెనపల్లి టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావుపై దాడి కేసులో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు.

    Exclusive Visuals : కోడెల కారుపై వైసీపీ దాడి

    April 11, 2019 / 08:56 AM IST

    గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలో ఎన్నికల పోలింగ్ ఉద్రిక్తతలకు దారి తీసింది. సత్తెనపల్లిలో ఘర్షణపూరిత వాతారణం నెలకొంది. టీడీపీ అభ్యర్థి కోడెల శివప్రసాదరావు కారుపై వైసీసీ కార్యకర్తలు దాడి చేశారు. కోడెల పోలింగ్ కేంద్రానికి వెళ్తున�

    టీడీపీ ఎమ్మెల్యే వీరంగం : వైసీపీ కార్యకర్తలను తరిమి కొట్టిన బడేటి బుజ్జి

    April 11, 2019 / 04:37 AM IST

    ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా శనివారపుపేట పోలింగ్ బూత్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి వీరంగం సృష్టించారు. వైసీపీ కార్యకర్తలను ఆయన తరిమి తరిమి కొట్టారు. పోలింగ్ బూత్ దగ్గర టీడీపీ, వైసీపీ నేతల మధ్య గొడవ జరిగింది. ఎ

10TV Telugu News