Attack

    బెంగాల్ లో టెన్షన్…బీజేపీ అభ్యర్థిపై తృణముల్ కార్యకర్తల దాడి

    May 12, 2019 / 06:54 AM IST

    వెస్ట్ బెంగాల్ లోని  ఘటాల్‌ లోక్‌ సభ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి భారతీ ఘోష్‌ పై తృణమూల్‌ కాంగ్రెస్‌ మహిళా కార్యకర్తలు దాడికి యత్నించారు.నియోజకవర్గంలోని ఓ పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించేందుకు వెళ్లిన భారతిని చుట్టుముట్టిన టీఎంసీ కార్యక�

    టీఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నేతల దాడి

    May 10, 2019 / 10:39 AM IST

    పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ ఛీఫ్ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో ప్రచారం చేసేందుకు రాగా ఆయనను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించారు.  దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ కార్యకర్తలు సభ వద్దకు వచ్చిన టీఆర్ఎస్ కార�

    తిరుమల కొండపై మందుకొట్టి.. మహిళను కొట్టిన వ్యాపారి

    May 9, 2019 / 03:50 AM IST

    తిరుమల కొండపై దారుణం. గోవింద నామ స్మరణలతో ప్రశాంతంగా ఉండాల్సిన ప్రాంతంలో.. ఓ వ్యక్తి చేసిన పని కలకలం రేపుతోంది. ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోంది. ఓ వ్యాపారి మందు కొట్టి రోడ్లపై బీభత్సం చేశాడు. బూతుల తిడుతూ.. ఓ మహిళను తీవ్రంగా కొట్టాడు. మద�

    నాపై 9సార్లు దాడి జరిగింది : ప్రధాని మోడీ రాజీనామా చెయ్యాలి

    May 5, 2019 / 02:54 PM IST

    ఎన్నికల ప్రచారంలో ఉండగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. సురేష్ అనే వ్యక్తి కేజ్రీవాల్ చెంప మీద కొట్టాడు. దీనిపై సీఎం కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. తనపై దాడి జరగడం ఐదేళ్లలో ఇది 9వ

    వైట్నర్ సేవించి మత్తులో మహిళలు బీభత్సం : పోలీసులపై రాళ్ల దాడి

    May 5, 2019 / 07:01 AM IST

    హైదరాబాద్ ఫలక్ నుమా జైతుల్ మదీన కాలనీలో అర్ధరాత్రి నలుగురు మహిళలు హల్ చల్ చేశారు. వైట్నర్ సేవించిన నలుగురు మహిళలు మత్తులో తూగుతూ బీభత్స సృష్టించారు. ఎదురుగా వచ్చిన వారిపై దాడికి పాల్పడ్డారు. అడ్డుకోవడానికి వచ్చిన పోలీసులను దుర్భాషలాడుతూ ర

    ఇది టూమ‌చ్: సీఎం చెంప ప‌గ‌ల‌గొట్టిన వ్య‌క్తి

    May 4, 2019 / 01:11 PM IST

    ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కేజ్రీవాల్ పై దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి కేజ్రీవాల్‌పై చేయి చేసుకున్నాడు. కేజ్రీవాల్ చెంప మీద కొట్టాడు. ఢి�

    కాంగ్రెస్‌ నుంచి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన మహిళా ఎమ్మెల్యేపై రాళ్ల దాడి

    May 4, 2019 / 09:29 AM IST

    ఖమ్మం జిల్లా ఇల్లెందు నియోజకవర్గం కామేపల్లి మండలం గోవింద్రాలలో ఉద్రిక్తత నెలకొంది. ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌పై కాంగ్రెస్‌ కార్యకర్తలు రాళ్లదాడి చేశారు. కాంగ్రెస్‌ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన హరిప్రియ నాయక్ ఇటీవలే టీఆర్‌ఎస్‌�

    నమస్తే పెట్టలేదని : యువకులపై దాడి చేసి బైక్ తగల బెట్టారు..

    May 4, 2019 / 03:07 AM IST

    హైదరాబాద్ రహ్మత్ నగర్ లో చోటా లీడర్ రెచ్చిపోయాడు. మర్యాద ఇవ్వలేదని, నమస్తే పెట్టలేదనే కారణంతో ఇద్దరు యువకులపై దాడికి పాల్పడి, బైక్ తగల బెట్టాడు. పోలీసుల కథనం ప్రకారం రహ్మత్ నగర్ లో చోటా లీడర్ అరుణ్ కుమార్, తన గ్యాంగ్ వారికి మర్యాద ఇవ్వడం

    హైదరాబాద్ పాతబస్తీలో రెచ్చిపోయిన అల్లరి మూకలు

    May 2, 2019 / 06:55 AM IST

    హైదరాబాద్ పాతబస్తీలో అల్లరి మూకలు రెచ్చిపోయారు. కాలాపత్తర్, ఫలక్ నుమా పోలీస్ స్టేషన్ల పరిధిలో బీభత్సం సృష్టించారు. ఇనుప రాడ్లతో దాడులకు తెగబడ్డారు. పలు షాపులపై దాడి చేశారు. అల్లరి మూకల దాడిలో రెండు కార్లు, రెండు ఆటోలు, మెడికల్ షాపు, హోటల్ కౌం�

    అలర్ట్:  శ్రీలంకలో మళ్ళీ దాడులకు ప్లాన్ 

    April 29, 2019 / 02:58 PM IST

    కొలంబో : ఈస్టర్  సండే రోజు జరిగిన  దాడులు తరహాలో శ్రీలంకలో మళ్లీ దాడులు చేసేందుకు ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధలు కుట్రపన్నినట్లు శ్రీలంక పోలీస్ డిపార్ట్ మెంట్ కు  చెందిన మినిస్టీరియల్ సెక్యూరిటీ డివిజన్ హెచ్చరికలు జారీ చేసింది.  ఉగ్రవా

10TV Telugu News