Attack

    జమ్మూ కశ్మీర్ లో పంజా విసిరిన ఉగ్రవాదులు

    October 5, 2019 / 10:40 AM IST

    జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మళ్లీ పంజా విసిరారు. అనంతనాగ్ జిల్లాలో గ్రేనేడ్ తో దాడికి పాల్పడ్డారు. శనివారం (అక్టోబర్ 5, 2019) డిప్యూటీ కమిషనర్ కార్యాలయం ఎదుట ఘటన చోటు చేసుకుంది. గ్రేనెడ్ దాడిలో 10 మందికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిలో 12 ఏళ్ల బాలికతో

    వర్షాలకు ఏదో అయ్యింది : హైదరాబాద్ జూలో చింపాంజీ దాడి

    September 30, 2019 / 10:59 AM IST

    హైదరాబాద్ జూపార్కులో కలకలం రేగింది. చంపాజి దాడి చేయడంతో యాదయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అక్కడున్న సిబ్బంది 108కి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అంబులెన్స్‌లో యాదయ్యను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన సెప్టెంబర్ 30వ తేదీ

    నాగార్జునపై దాడితో నాకు సంబంధం లేదు

    September 26, 2019 / 10:26 AM IST

    ఏపీ మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబుపై వైసీపీ నేత ఆమంచి కృష్ణమోహన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని

    మద్యం మత్తులో విద్యార్థులను చితకబాదిన టీచర్‌

    September 25, 2019 / 04:23 AM IST

    విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి... వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే వక్రమార్గం పడుతున్నారు. మద్యం మత్తులో ఓ టీచర్‌ విద్యార్థులను చితకబాదారు. 

    దుండిగల్ ఘటన : దొంగల కోసం పోలీసుల వేట

    September 24, 2019 / 06:53 AM IST

    దోపిడీ దొంగలు బరి తెగించారు. ఏకంగా పోలీసులపైనే దాడికి దిగారు. హైదరాబాద్ శివారులోని దుండిగల్ లో పోలీసులపై దోపిడి దొంగలు దాడికి యత్నించారు. మాపైనే దాడికి చేసేందుకు యత్నిస్తారా? మీ పని పడతాం అంటున్నారు పోలీసులు. దీంట్లో భాగంగా దొంగల కోసం గాలిం

    ఎంత డిమాండ్ : బొప్పాయి రైతులపై దళారుల దాడి

    September 24, 2019 / 05:40 AM IST

    హైదరాబాద్ లోని కొత్తపేట పండ్ల మార్కెట్ లో రైతులపై దళారులు దాడి చేశారు. డెంగీ ఫీవర్ తో సిటీలో బొప్పాయి విక్రయాలు పెరిగాయి. రైతులు పెద్ద ఎత్తున బొప్పాయ పండ్లను మార్కెట్ కు తీసుకొచ్చారు. అయితే దళారుల రేట్లు నచ్చక నేరుగా రైతులు విక్రయాలు జరిపార

    అసలేం జరిగింది : వాకింగ్‌కు వెళ్లిన దంపతులపై వేటకొడవళ్లతో దాడి

    September 18, 2019 / 04:26 AM IST

    వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో కలకలం చెలరేగింది. దంపతులపై హత్యాయత్నం జరిగింది. వరంగల్ రోడ్డుకు ఉదయం వాకింగ్‌కు వెళ్లిన అంబటి వెంకన్న, అతని భార్యపై గుర్తు

    ఘోరం : స్కూల్లోకి చొరబడి.. 8 మంది పిల్లలను చంపేశాడు

    September 3, 2019 / 09:16 AM IST

    చైనాలో దారుణం జరిగింది. హుబెయ్ సెంట్రల్ ఫ్రావిన్స్ లోని బయంగ్ పింగ్ టౌన్ లోని చోటన్గపో ప్రైమరీ స్కూల్ లో క్లాస్ లు ఓపెనింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు కత్తితో చిన్నారులపై దాడి చేశాడు. సోమవారం(సెప్టెంబర్-2,2019) జరిగిన ఈ ఘటనలో 8మంది చిన్నారులు ప్

    మరో ఉన్మాదం : ప్రేమించలేదని దాడి, అమ్మాయికి తీవ్రగాయాలు

    August 28, 2019 / 12:36 PM IST

    విశాఖ జిల్లా అనకాపల్లిలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది ఘాతుకానికి తెగబడ్డాడు. తనను ప్రేమించడం లేదని డిగ్రీ విద్యార్థిని భార్గవిపై సాయి అనే యువకుడు స్క్రూడైవర్ తో దాడి చేశాడు. విచక్షణారహితంగా పొడిచాడు. ఈ దాడిలో అమ్మాయి ఛాతి, మెడ కింద భాగంలో

    రిపోర్టర్ పై కత్తులు, బీరు సీసాలతో దాడి

    August 28, 2019 / 12:14 PM IST

    ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలో ఓ దినపత్రిక రిపోర్టర్ పై ముగ్గురు వ్యక్తులు దాడి చేశారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

10TV Telugu News