Home » Attack
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావు పేటలో ఉద్రిక్తత నెలకొంది. ఓ స్థలం విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. ఓ వర్గం మహిళలపై మరో వర్గానికి చెందిన వ్యక్తులు దాడి చేశారు. మహిళలు అని కూడా చూడకుండా విచక్షణా రహితంగా కొట్టారు. జుట్టు పట్టుకున
అధికారుల తీరుతో విసుగు చెందే చిగురుమామిడి ఎమ్మార్వో ఆఫీస్ లో పెట్రోల్ పోశానని రైతు కనకయ్య చెప్పాడు. కొత్త పాస్ బుక్ కోసం వీఆర్వో హనుమంతుకు 4 సార్లు పార్టీ ఇచ్చాను
తహసీల్దార్ కార్యాలయానికి రైతులు రావటం కొత్త కాదు..కానీ ఇటీవల కాలంలో అది హాట్ టాపిక్ గా మారింది. పెట్రోల్ పోసి ఎమ్మార్వో విజయారెడ్డి హత్య ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం కలిగించింది. నాటి నుంచి రైతులు తహసీల్దార్ కార్యాలయంలో చేస్తున్న ఘటన�
కర్నూలు జిల్లా నంద్యాలలో దారుణం చోటుచేసుకుంది. డిష్ బిల్లు అడిగినందుకు కేబుల్ ఆపరేటన్ పై దాడి చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.నంద్యాల ఎన్జీవో కాలనీలో చంద్రశేఖర్ రెడ్డి కేబుల్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. అదే కాలనీకి చెందిన వ్యక్తి కేబ
హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శనివారం(నవంబర్ 16,2019) ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. పోలీసులకే చుక్కలు చూపించింది. మద్యం మత్తులో వీరంగం సృష్టించింది.
సీఎం జగన్ అభద్రతాభావంతో ఉన్నారని.. టీడీపీ నేత దేవినేని ఉమ ఆరోపించారు. చంద్రబాబు చేసిన ఇసుక దీక్ష ఉద్యమంతో జగన్ కుర్చీ కదులుతోందని విమర్శించారు. 2019, నవంబర్ 16వ తేదీ శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. వల్లభనేని వంశీ, వైసీపీ నేతలు చేస్తున్న విమర్శలప
టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి మాజీ పీఏ సురేశ్రెడ్డి ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలపై సోదాలు చేపట్టిన ఏసీబీ.. 4 కోట్ల ఆస్తులు గుర్తించింది.
అనంతపురం పట్టణంలో దారుణం జరిగింది. వివాహితుడిని ప్రేమించిన ఓ యువతి ఉన్మాదిలా ప్రవర్తించింది. తన ప్రేమకు అడ్డుగా ఉందనే కారణంతో అతడి భార్యపై ఘాతుకానికి
మహబూబ్నగర్ ఆర్టీసీ డిపో దగ్గర ఉద్రిక్తత నెలకొంది. సీఎం కేసీఆర్ పిలుపుతో విధుల్లో చేరిన ముగ్గురు సిబ్బందిపై ఆర్టీసీ కార్మికులు దాడికి పాల్పడ్డారు. కండక్టర్ కోమల, డ్రైవర్లు
ఆదిలాబాద్ జిల్లా భైంసా ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్థన్ పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో జనార్థన్కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఏరియా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు. మంగళవారం (నవంబర్ 5) తెల్లవారుఝ�