Attack

    యుద్ధ మేఘాలు : అమెరికాపై ఇరాన్ ప్రతికారం

    January 5, 2020 / 01:07 AM IST

    ఇరాక్​ రాజధాని బాగ్దాద్‌లో మరోసారి రాకెట్ల మోత మోగింది. అమెరికా బలగాలే లక్ష్యంగా రెండు చోట్ల రాకెట్ ​దాడులకు పాల్పడింది ఇరాన్. గ్రీన్​ జోన్​ పరిధిలో రాకెట్ల దాడులతో కలకలం రేపింది. ఈ ఘటనలో ముగ్గురు పౌరులతో పాటు పలువురు అమెరికా సైనిక సిబ్బంద�

    గ్రామ వాలంటీర్ పై దాడి

    January 1, 2020 / 03:59 PM IST

    కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాంపల్లిలో గ్రామ వాలంటీర్ పై దాడి చేశారు. డిగ్రీ విద్య పథకాన్ని ఆన్ లైన్ లో చేర్చలేదని దాడి చేశారు.

    న్యూఇయర్ వేడుకల్లో కత్తులతో దాడి…ఒకరి మృతి

    January 1, 2020 / 09:12 AM IST

    కర్నూలు జిల్లా మహానందిలో దారుణం చోటు చేసుకుంది. ఈశ్వర్ నగర్ లో నూతన సంవత్సరం వేడుకల్లో కత్తులతో స్వైరవిహారం చేశారు. న్యూ ఇయర్ వేడుకల్లో రెండు గ్రూపులు కత్తులతో దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఉపేంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా.. మరో �

    ఫ్రెండ్ ప్రాణం తీసిన బిర్యానీ బిల్లు

    December 30, 2019 / 07:26 AM IST

    హైదరాబాద్ ముషీరాబాద్‌లో బిర్యానీ బిల్లు.. ఫ్రెండ్స్ మధ్య చిచ్చుపెట్టింది. ఒకరి ప్రాణం పోవడానికి కారణమైంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

    మీడియా ప్రతినిధులపై ఆందోళనకారులు దాడి : పోలీసులు ప్రేక్షక పాత్ర

    December 27, 2019 / 06:29 AM IST

    ఉద్దండరాయపాలెంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. మీడియా ప్రతినిధులపై దాడి చేశారు. పోలీసుల సమక్షంలోనే ఆందోళనకారులు మీడియాపై దాడికి దిగారు.

    పోలీస్ వలయంలో రాజధాని గ్రామాలు : ప్రైవేట్ యూనివర్సిటీ బస్సుపై రైతుల దాడి

    December 27, 2019 / 05:09 AM IST

    ఏపీ రాజధాని గ్రామాల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజధాని గ్రామాలు పోలీసు వలయంలో ఉన్నాయి. నిడమర్రులో ప్రైవేట్ యూనివర్సిటీ బస్సుపై రైతుల దాడి చేశారు.

    ఉగ్రవాదులకు షాక్ : 24 గంటల్లో 109 మంది హతం

    December 24, 2019 / 09:40 AM IST

    ఆప్ఘనిస్తాన్ లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాదులకు అక్కడి ప్రభుత్వం భారీ షాకిచ్చింది. గత 24 గంటల్లో 18 ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు చేపట్టి భారీ సంఖ్యలో ఉగ్రవాదులను హతమార్చారు. 15 ప్రావిన్సులలో చేపట్టిన ఉగ్రవాద ఏరివేతలో 109 మంది ఉగ్రవాదులు హతమయ్య�

    ఇంజనీరింగ్ విద్యార్థినిపై యాసిడ్ దాడి

    December 19, 2019 / 09:48 AM IST

    మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెరుగుతున్నాయే తప్ప ఆగడం లేదు. ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై ఇద్దరు యువకులు యాసిడ్ దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని గోండియా జిల్లాలో బుధవారం(డిసెంబర్-18,2019)ఈ దారుణం చోటుచేసుకుంది. యాసిడ్ దాడిలో ఆ యువతి తీవ్రంగ

    దొంగలనుకుని దాడి : ఒకరు మృతి

    December 16, 2019 / 09:20 AM IST

    జగిత్యాల జిల్లాలోని కోరుట్ల పట్టణంలో దారుణం జరిగింది. దొంగలనుకుని దాడి చేసిన ఘటనలో ఒకరు మృతి చెందారు.

    బీజేపీ ఎంపీ కారుపై బాంబు దాడి

    December 15, 2019 / 03:31 AM IST

    పశ్చిమబెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ ఎంపీ కారుపై దాడి జరిగింది. బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు.

10TV Telugu News