Home » Attack
ప్రముఖ బంగారం తాకట్టు వ్యాపార సంస్థ ముత్తూట్ ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ జార్జ్ అలెగ్జాండర్ ముత్తూట్ పై కొందరు వ్యక్తులు రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన తలకు, భుజానికి గాయమైంది. వెంటనే ఆయన్ను దగ్గరలోని ప్రయివేటు ఆస్పత్రికి తరల
ఢిల్లీలోని జేఎన్యూ హాస్టళ్లపై ఆదివారం రాత్రి జరిగిన విధ్వంసకాండ పక్కా ప్లాన్ ప్రకారంగానే జరిగిందనటానికి నిదర్శనంగా కొన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడులు పెరియార్, సబర్మతి హాస్టళ్లనే టార్గెట్ గా చేసుకున్న దుండగులు దాడులకు పాల�
ప్రజాప్రతినిధులు కానీ వైసీపీ నాయకులు కానీ ఆరోడ్డులో వస్తే వాళ్లపై దాడి చేయటానికి ముందుగానే చంద్రబాబు నాయుడు అక్కడ మనుషులను పెట్టుకుని నాపై దాడి చేయించాడని పిస్తోందని అన్నారు మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. రోడ�
చినకాకాని దగ్గర రైతులు చేపట్టిన రహదారుల దిగ్భంధంలో ఉద్రిక్తత నెలకొంది. మాచర్ల ఎమ్మెల్యే, విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి రాజధాని సెగ తాకింది. ఎమ్మెల్యే కారుని అమరావతి
ఒకప్పుడు వెండితెరపై వెలిగిన ఈమె.. అప్పుడప్పుడు సినిమాల్లో నటిస్తూ.. టీవీ ప్రొగ్రామ్స్లో రెగ్యులర్గా కనిపిస్తూ.. పాలిటిక్స్కు ఫుల్ టైమ్ కేటాయిస్తున్నారు. వైసీపీలో ఫైర్ బ్రాండ్గా ఎదిగిన ఆమెకు అదే ప్లస్. కానీ… ఇప్పుడదే పార్టీకి మైనస�
సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యే రోజా కారుపై దాడి ఘటన కలకలం రేపింది. రోజాను అడ్డుకున్న గ్రామస్తులు, ఆమెకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యేగా గెలిచాక రోజా
చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీస్ స్టేషన్ లో నగరి ఎమ్మెల్యే రోజా సొంత పార్టీకి చెందిన కార్యకర్తలపైనే ఫిర్యాదు చేశారు. కేబీఆర్ పురంలో తన కారుపై దాడి చేశారని రోజా పోలీసులకు
ఢిల్లీలోని జేఎన్ యూలో దుండగులు బీభత్సం సృష్టించారు. ఐరన్ రాడ్లతో ప్రవేశించి విధ్వంసం సృష్టించారు.
కర్నూలు జిల్లా డోన్ లో పోలీసులు వీధి రౌడీలను మరిపించారు. అత్యంత రాక్షసంగా ప్రవర్తించారు. 50 ఏళ్ల వ్యక్తిని బూటు కాళ్లతో తన్నుతూ దాడి చేశారు.
తిరుపతిలో అర్ధరాత్రి శబరి ఎక్స్ప్రెస్లో ఆర్మీజవాన్లు అయ్యప్ప భక్తులతో దురుసుగా ప్రవర్తించారు. అయ్యప్ప మాల తెంచి అయ్యప్ప భక్తులపై దాడి చేశాడు ఓ జవాన్.