Home » Attack
జమ్మూకాశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఫిబ్రవరి-14,2019న జైషే ఉగ్రసంస్థకు చెందిన అదిల్ అహ్మద్ దార్ జరిపిన ఆత్మాహుతి దాడిలో 40మంది జవాన్లు మరణించిన విషయం తెలిసిందే.దేశ ప్రజలు ఈ విషయాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే ఈ దాడి గురించి తనకు ముం
చత్తీస్ ఘడ్ లోని దంతెవాడలో మంగళవారం(ఏప్రిల్-9,2019) నక్సలైట్లు జరిపిన IED బ్లాస్ట్ లో బీజేపీ ఎమ్మెల్యే భీమ మండవి, అతని కారు డ్రైవర్, ముగ్గురు వ్యక్తిగత సిబ్బంది మరణించారు.
లోక్ సభ ఎన్నికల తొలిదశ పోలింగ్ సమీపిస్తున్న వేళ చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడలో మంగళవారం నక్సలైట్లు రెచ్చిపోయారు.
మిలిటెంట్ల కాల్పుల్లో చంద్రకాంత్ శర్మ,అతనికి సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్న ఓ పోలీస్ కూడా మృతి చెందినట్లు తెలిపారు.
హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ అభిమానులతో వ్యవహరించే తీరు వివాదాస్పదం అవుతుంది.
చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఎన్నికలవేళ ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. కొత్తూరు సమీపంలో ప్రచారం నిర్వహిస్తున్న తెలుగుదేశంకు చెందిన సీబీఎన్ ఆర్మీ సభ్యులపై వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. ఈ దాడిలో నలుగురు సీబ�
కర్నూలు వైసీపీలో కలకలం చోటుచేసుకుంది. కర్నూలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి హఫీజ్ ఖాన్ తన చేతికి గాయం కావడంతో ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరారు. అయితే హఫీజ్ ఖాన్పై దాడి జరగడంతో ఆయన ఆసుపత్రిలో చేరారంటూ నియోజకవర్గంలో వార్తలు గుప్పుమ�
పశ్చిమగోదావరి జిల్లాలో కలకలం చెలరేగింది. నర్సాపురం వైసీపీ అభ్యర్థి కనుమూరి రఘురామ కృష్ణంరాజు కారుపై రాళ్ల దాడి జరిగింది. దుండగులు రాళ్లు విసిరారు. జై జనసేన అంటూ
గుంటూరు : చెరుకుపల్లి మండలం గుళ్లపల్లిలో దారుణం జరిగింది. భార్యతో పాటు అత్తమామలపై అల్లుడు కత్తితో దాడి చేసి, విచక్షణారహితంగా నరికాడు. దీంతో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. గ�
చిత్తూరు : శ్రీకాళహస్తిలో పోలీసులు రెచ్చిపోయారు. తోటి ఉద్యోగిపైనే విచక్షణారహితంగా దాడి చేశారు. ముగ్గురు ఎస్సైలు కలిసి ఓ కానిస్టేబుల్ను చితకబాదారు. శ్రీకాళహస్తి గ్రామీణ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ అనిల్కుమార్ సోమవారం అర్ధరాత్రి సమయ�