Home » Attack
తమిళనాడులో ఓ ఇన్స్పెక్టర్ వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేయడం కలకలం రేపుతోంది. నడిరోడ్డుపై చావబాదిన దృశ్యాలు నెట్టింట్లో హల్ చల్ చేస్తున్నాయి. పోలీసే కొడుతుండడంతో ఎవరూ దీనిని అడ్డుకోలేకపోయారు. ఈ ఘటన నాగపట్నం జిల్లాలో చోటు చేసుకుంది. �
దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని దేశ ప్రజలకు తాను హామీ ఇస్తున్నానన్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. మంగళవారం(ఫిబ్రవరి-26,2019) ఉదయం 3:30గంటల సమయంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని జైషే మహమ్మద్ ఉగ్ర స్థావరాలపై భారత వాయుసేనకు చెందిన మొత్తం 12 మిరాజ్-2000 యుద�
పాకిస్తాన్ ఒక్క అణుబాంబుతో భారత్ పై దాడి చేస్తే..20 అణుబాంబులతో భారత్ తమ దేశాన్ని నామారూపాల్లేకుండా ఫినిష్ చేస్తుందని పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషార్రఫ్ అన్నారు. దీనికి ఒకే ఒక్క పరిష్కారం ఉందని, భారత్ దాడి చేసే ముందే పాక్ 50 అణుబాంబ�
అడవిలో చెట్లు ఎవరు నరికినా కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తోంది. ఫారెస్టు ఆఫీసర్స్ కూడా అందుకు తగిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఓ ఆఫీసర్ చేసిన పనిపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చితి పేర్చడానికి కట్టెలు తీసుకె�
హైదరాబాద్ : కొబ్బరిబొండాల కత్తితో ప్రేమోన్మాది దాడి చేసిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మధులిక ఆరోగ్యం క్రమంగా కుదురుపడుతోంది. ఫిబ్రవరి 6న దాడి జరిగిన నాటి నుంచి ఐసీయూలోనే చికిత్సనందిస్తున్న డాక్టర్స్ మధులిక కోలుకోవటంతో జనరల్ వార్డ్ కు తరలించార�
పుల్వామా ఉగ్రదాడితో ఇప్పుడు దేశ ప్రజల్లో ఎంతటి ఆగ్రహం ఉందో తన హృదయంలో కూడా అంతే ఆగ్రహం ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్నారు. ఆదివారం(ఫిబ్రవరి-17,2019) బీహార్ లోని బరౌనీలో పర్యటించిన ప్రధాని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. పాట్న�
పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి పాక్ పై ప్రధాని నరేంద్రమోడీ నిప్పులు చెరిగారు. ప్రజలందరూ సహనంతో ఉండాలని మోడీ కోరారు.
అగ్రరాజ్యంలో గన్ కల్చర్ పెరిగిపోతోందని అనడానికి మరో ఉదహారణ. కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. ఇల్లినాయిస్లోని ఇండస్ట్రీయల్ పార్కులో ఓ వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ ఫైరింగ్లో ఐదు ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అంతేగాకుండా
కాశ్మీర్ లో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్ లో ప్రాణాలు కోల్పోయిన సీఆర్పీఎఫ్ జవాన్ల సంఖ్య 27కు
కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. శ్రీనగర్-జమ్మూ జాతీయ రహదారిపై పుల్వామా జిల్లాలోని అవంతిపురాలోని గోరిపోరా ఏరియాలో ఉగ్రవాదులు జరిపిన ఐఈడీ బ్లాస్ట్లో 12మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. 15మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. �