attacking common man

    మనిషి రక్తం రుచి మరిగిన పులి ? …..భయంతో వణుకుతున్న గ్రామాలు

    December 2, 2020 / 07:42 AM IST

    tigers who have already killed two in telangana : తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. 20 రోజుల వ్యవధిలో ఇద్దర్ని పెద్దపులి పొట్టన పెట్టుకుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో కేవలం 10 కిలోమీటర్ల పరిధిలోని రెండు గ్రామాల్లో ఈ సంఘటనలు జరిగాయి

10TV Telugu News