Home » attacking common man
tigers who have already killed two in telangana : తెలంగాణ రాష్ట్రంలో పులుల సంచారం ప్రజల్ని భయబ్రాంతులకు గురి చేస్తోంది. 20 రోజుల వ్యవధిలో ఇద్దర్ని పెద్దపులి పొట్టన పెట్టుకుంది. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో కేవలం 10 కిలోమీటర్ల పరిధిలోని రెండు గ్రామాల్లో ఈ సంఘటనలు జరిగాయి