Home » Attacks
అఫ్ఘానిస్తాన్లో తాలిబన్ల రాజ్యం రావడంతో ఉగ్రవాదులు మళ్లీ పెట్రేగిపోతున్నారు.
త్రిపురలో టీఎంసీని మరింత విస్తరించే ఉద్దేశ్యంతో మమతాబెనర్జీ మేనల్లుడు,టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీ గతవారం త్రిపుర రాజధాని అగర్తలాలో పర్యటించిన సమయంలో ఆయన కాన్వాయ్ పై దాడి జరిగిన విషయం తెలిసిందే.
కొడుక్కి పాలపొడి విషయంలో భార్య, భర్తలిద్దరూ ఘర్షణ పడ్డారు. ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ACB attacks on MD and GM of Telangana State Warehousing Company : తెలంగాణ రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఎండీ, జీఎంలు.. ఏసీబీ దాడుల్లో అడ్డంగా దొరికిపోయారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మంజూరు చేసేందుకు.. ఓ వ్యక్తి దగ్గర లంచం డిమాండ్ చేశారు. నాంపల్లిలోని కార్యాలయంలో.. జీఎం సుధాకర్ రెడ్డి 75 వేలు లం
AP DGP comments : ఏపీ దేవాలయాల్లో విగ్రహాల ధ్వంసం అంశం మరోసారి రాజకీయంగా తీవ్ర దుమారాన్ని రేపింది.. దేవాలయాలపై జరుగుతున్న దాడులపై డీజీపీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి.. అయితే విపక్షాలకు ధీటుగా కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు.. దీం�
LeT commander Zaki-ur-Rehman Lakhvi : ముంబై పేలుళ్ల ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది కదా. 166 మంది ప్రాణాలు కోల్పోవడం, వందలా మంది క్షతగాత్రులు అవడంతో భారతదేశంతో పాటు ప్రపంచం ఉలిక్కిపడింది. దీనికంతటికీ సూత్రధారి, లష్కరే కమాండర్ జకీవుర్ రెహ్మాన్ లఖ్వీ అని తేల్చింది. ఇతని
Royal Bengal tiger roams free in Tezpur : వెనుక నుంచి వస్తున్న పులి..తప్పించుకోవాలని ఓ వ్యక్తి ప్రయత్నం. అటు ఇటు పరుగెత్తాడు..అంతే స్పీడుగా పులి పరుగులు.. ఇక నా ప్రాణాలు పోయాయి.. అనుకుంటున్న తరుణంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఆ పులి బారి నుంచి బయటపడ్డాడు. ఈ ఘటన అస్సాం రాష�
IPL betting affair : ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారం కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖను కుదిపేస్తోంది. ఏసీబీ దాడులతో బెట్టింగ్ రాయుళ్లతో చేతులు కలిపిన పోలీసు అధికారుల్లో టెన్షన్ మొదలైంది. ఐపీఎల్ బెట్టింగ్ వ్యవహారంలో 5 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తూ ఏసీబీకి �
Iran’s allies on high alert : ఇరాన్ సంచలన వ్యాఖ్యలు చేసింది. అధికార పీఠాన్ని వీడే రోజుల్లో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెచ్చిపోయే ప్రమాదం ఉందని ఇరాన్ మిత్రదేశాలకు సూచించింది. అమెరికాతో ఎలాంటి ఉద్రిక్తతలు వద్దని తెలిపింది. ఇటీవలే అగ్రరాజ్యంలో జరిగిన ఎన్నికల�
Gupkar Gang Going Global జమ్మూకశ్మీర్ రాజకీయ నాయకులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్ అయ్యారు. ఆర్టికల్-370రద్దు ఇష్యూలో విదేశీ శక్తుల జోక్యం కోసం కశ్మీర్ పార్టీలు పాకులాడుతున్నాయని అమిత్ షా విమర్శించారు. మహిళలు,దళితుల హక్కులను లాగేసుకొని,కశ్మీర్ లో మళ్లీ ఉ