Home » Attacks
తెలుగువాళ్ళ గుండెల్లో గూడుకట్టుకున్న వైఎస్సార్ విశేష ప్రజాదరణ పొందిన నాయకులు. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయనది చెరపలేని ఒక జ్ఞాపకం.
పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థులకు రక్షణే లేకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఆనంద్ శరీరంపై జంతువులు భీకరంగా దాడి చేసిన గాయాలు ఉన్నాయి. అతడి శరీరం మొత్తం తూట్లు పొడిచినట్టుగా కొరికేశాయి. కుక్కలతో పాటు పందులు, మేకల దాడి కూడా జరిగి ఉంటుందని స్థానికులు పోలీసులతో అన్నారు. మృతదేహాన్ని సఫ్దార్గంజ్ ఆసుపత్రికి తరలించి పోస�
దేశ రాజధాని ఢిల్లీలో ఓ అరాచకం జరిగింది. తన వద్ద చదువుతున్న విద్యార్థినిపై టీచర్ దారుణానికి పాల్పడింది. 5వ తరగతి చదువుతున్న పసిపాపై కత్తర్లతో దాడి చేసి తీవ్రంగా గాయపర్చడమే కాకుండా, ఆ బాలికను మొదటి అంతస్తులోని బాల్కనీ నుంచి కిందకు విసిరేసింద�
సిరియాపై ఇజ్రాయెల్ మిస్సైల్ తో విరుచుకుపడింది. ఆదివారం (నవంబర్,2022) సిరియాలోని హామ్స్ ప్రావిన్సులో ఉన్న షరియత్ మిలిటరీ ఎయిర్ బేస్ పై క్షిపణులతో దాడి చేసిందని..ఇజ్రాయెల్ దాడులతో తమ ఎయిర్ బేస్ స్వల్పంగా ధ్వంసమయిందని సిరియా మిలటరీ వెల్లడించింద�
ఓ సభలో ఆయన ప్రసంగిస్తుండగా సచిన్ పైలట్ మద్దతుదారులు చెప్పులు విసిరారు. గుంపులో ఉన్న కొంతమంది ఒక్కసారిగా పైలట్కు అనుకూలంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. ఆ వెంటనే వెనకాల నుంచి గుర్తు తెలియని వ్యక్తులు కొందరు అశోక్ చంద్రపై చెప్పులు విసిరార�
లీవ్లోని యుక్రెయిన్ ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా రష్యన్ ఫైటర్ జెట్లు దాడులు చేస్తున్నాయి. ఇప్పటివరకు మిలటరీ ట్రైనింగ్ బేస్పై 8 మిసైల్ దాడులు జరిగాయి.
యుక్రెయిన్లోని రెండో పెద్ద నగరమైన ఖార్కివ్లోని గ్యాస్ పైప్లైన్ను రష్యన్ ఆర్మీ పేల్చేసింది. దీంతో కీవ్పై పట్టు సాధించేందుకు రష్యన్ ఆర్మీ దూకుడుగా ముందుకు చొచ్చుకొస్తోంది.
బిహార్లో మద్య నిషేధం అమలులో ఉన్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మద్యం విక్రయాలు, నిల్వలపై నిరంతరం దాడులు, సోదాలు సాగుతున్నాయి. మద్యం నిల్వల సమాచారంతో తనిఖీలు చేేపట్టారు.
మైగ్రేన్ తలనొప్పి అనేది చాలామంది ఎదురుకుంటున్న సమస్య.. మైగ్రేన్ తలనొప్పి ఉన్నవారు భరించలేని బాధను అనుభవిస్తుంటారు.