Home » Attacks
ఇరాన్ టాప్ కమాండర్ ఖాసిం సొలేమానీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంది. ఇరాక్ లోని అమెరికా స్థావరాలపై క్షిపణులతో దాడి చేసింది. అమెరికా
సాధారణంగా చిన్న పిల్లలు జూ కు వెళ్ళి జంతువులను చూటానికి ఇష్టపడతారు. పులితో ఆట నాతో వేట ఒక్కటే వంటి పంచ్ డైలాగులు గుర్తుండే ఉంటాయి. కానీ పులికి ఎవరూ ఎదురు వెళ్ళక పోయినా పులే వచ్చి నేరుగా దాడి చేసింది. ఈ ఘటన ఐర్లాండ్ లోని దుబ్లిన్ జూ లో పులి ఐర�
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా విజిలెన్స అధికారులు ఉల్లిపాయల వ్యాపారులపై దాడులు చేపట్టారు. ఈ సందర్భంగా విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ డీజీ రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ..47మంది వ్యాపారులు ఉల్లి విక్రయాలపై అవకతవకలకు పాల్పడుతున్నట్లుగ
దుప్పి కాల్చి ఓ వేటగాడు చనిపోయాడు. దుప్పిని తుపాకీతో కాల్చి వేటగాడు చనిపోవడం ఏంటని అనుకుంటున్నారా?ఇది నిజమే. అమెరికాలో ఈ సంఘటన జరిగింది. అమెరికాకు చెందిన అలెగ్జాండర్ మంగళవారం ఓజార్క్ పర్వతాలలో ఉన్న యెల్విల్లే సమీపంలో వేటాడుతున్న సమయంలో ఆయ
భారతదేశంలో ఉగ్రవాదులు చొరబడ్డారని కేంద్ర నిఘా సంస్థలు హెచ్చరికలు జారీ చేశాయి. పీవోకే నుంచి భారతదేశంలోకి ఉగ్రవాదులు చొరబడ్డారని హెచ్చరించాయి. దీంతో కేంద్ర హోం శాఖ స్పెషల్ సెల్ పోలీసులను అప్రమత్తం చేసింది. కశ్మీర్ లో ఆర్టికల్ 370 ర�
కల్కిభగవాన్ ఆశ్రమంలో ఐటీ దాడులు ప్రకంపనాలు సృష్టిస్తున్నాయి. కోట్ల రూపాయల నగదు దొరికినట్లు తెలుస్తోంది. స్థానిక ఐటీ అధికారుల సహకారంతో చెన్నైకి చెందిన అధికారుల బృందం సోదాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఐటీ దాడులతో కల్కి భగవాన్ దంప�
కర్నూలు జిల్లా మోటారు వెహికిల్ ఇన్ స్పెక్టర్ అక్కిరాజు శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. రూ.20 కోట్ల పైనే అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు.
ఐక్యరాజ్యసమితి ప్రసంగంలో భారత్ పై విషం కక్కాడు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. భారత్ ను రెచ్చగొట్టేలా తన ప్రసంగం కొనసాగించాడు. కశ్మీర్ లో కర్ఫ్యూ తొలగించగానే రక్తం పారుతుందని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. మరో పుల్వామా ఘటన జరుగుతుందని,దానిని పాకిస్తాన్ �
ఆర్థికవ్యవస్థ గురించి మోడీ సర్కార్ పట్టించుకోవడం లేదన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. సమస్య ఉందని గుర్తిండంలో మోడీ సర్కార్ ఫెయిల్ అయిందని రాహుల్ ఆరోపించారు. ఐదేళ్ల కనిష్ఠానికి ఆర్థికవ్యవస్థను దిగజారుస్తూ 5ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్
ఆర్టికల్ 370రద్దుతో భారత్ పై కోపంతో రగిలిపోతున్న పాకిస్తాన్ భారత్ పై దాడులు చేసేందుకు ఫ్లాన్ చేస్తోంది. తమ ఫ్లాన్ ను అమలు చేయడంలో భాగంగానే పాకిస్తాన్… జైషే ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ని జైలు నుంచి రహస్యంగా విడుదల చేసినట్లు భారత ఇంటిలిజెన్స�