Home » Attacks
ఏపీలో ఇసుక మాఫియా రెచ్చిపోతూనే ఉంది. అక్రమంగా ఇసుకను తరలిస్తుంటే..ఊరుకోమని..కఠిన చర్యలు తీసుకుంటామని చెబుతున్న మాటలు ఉట్టివేనని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. ఇటీవలే ఓ కానిస్టేబుల్పై రెచ్చిపోయిన ఇసుక మాఫియా..తాజాగా అధికారులపై దాడికి పాల్పడడ
పశ్చిమ గోదావరి జిల్లాలో యువకుడి బర్త్ డే పార్టీ… పలువుర్ని జైలు పాలు చేసింది. చైతన్యరెడ్డి అనే యువకుడు…పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేసుకోవాలని భావించాడు. స్నేహితులకు చెప్పి గ్రాండ్గా ఏర్పాట్లు చేశాడు. మార్టేరులోని మాణిక్యం కళ్యాణ �
శ్రీలంక రాజధాని కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్లలో 215మంది చనిపోయారు. మృతుల్లో ముగ్గురు భారతీయులు ఉన్నారు. బాంబు పేలుళ్ల మృతుల్లో ముగ్గురు భారతీయులు
తమిళనాడులో రాజకీయ పార్టీలకు ఐటీ షాక్ ఇచ్చింది. రాజకీయ పార్టీల కార్యాలయాలు, నేతల ఇళ్లలో ఐటీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఎన్నికలకు ఒక రోజు ముందు ఐటీ, ఈసీ సోదాలు నిర్వహించింది. సోదాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. థేనిలోని ఏఎంఎంకే పార్�
కర్ణాటకలో ఎన్నికల ప్రచారం ముగుస్తున్న వేళ ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. మాండ్య, హాసన్ నియోజకవర్గాల్లో ఏకకాలంలో అధికారులు సోదాలు నిర్వహించారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో మరోసారి విపక్షాలపై విరుచుకుపడ్డారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ.
పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఉంగుటూరు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులును గ్రామస్తులు అడ్డుకున్నారు. 2019, ఏప్రిల్ 1వ తేదీ సోమవారం రాత్రి ఎమ్మెల్యే �
పాకిస్తాన్ అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ఇన్నాళ్లు జైషే చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలో లేదని వాదించిన పాక్..
పాకిస్తాన్ ది వ్రకబుద్ధి అనడంలో ఏ మాత్రం సందేహించాల్సిన అవసరం లేదు. భారత వింగ్ కమాండర్ ను పాక్ విడిచిపెట్టడం, పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శాంతి వచనాలు పలకడం, ఇవన్నీ చూసిన కాశ్మీర్ ప్రజలు ఇక సరిహద్దుల్లో హాయిగా జీవించవచ్చని ఆశపడ్డారు. తాము శా
పల్వామా ఉగ్రదాడి సూత్రధారి, పాక్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ తమ దేశంలోనే ఉన్నాడని పాక్ ప్రకటించింది. రెండు దశాబ్దాలుగా భారత్ లో అనేక ఉగ్రదాడులకు పాల్పడిన మసూద్ పాక్ లో ఉన్నాడని, అయితే అతడి ఆరోగ్యం బాగాలేదని, కనీసం ఇళ్లు దాటి బ