Home » Attend
ఈ నేపథ్యంలో తాజా బ్రిక్స్ సమావేశానికి కూడా పుతిన్ హాజరు కాలేదు. బుధవారం దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ నేతల సమావేశంలో వ్యక్తిగతంగా కాకుండా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు
గతేడాది నవంబర్లో బాలిలో జరిగిన జీ-20 సదస్సులో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్పింగ్లు విందులో కలుసుకున్న తాజాగా ఆసక్తిగా మారింది. ఆ సందర్భంలో ఇరువురు నేతల మధ్య జరిగిన సంభాషణను విదేశాంగ మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది
అప్పటి కేంద్ర హోంమంత్రి ముఫ్తీ మహ్మద్ సయ్యద్ కుమార్తె రూబియా సయ్యద్ అపహరణ కేసులో మాలిక్ నిందితుడు. ఈ కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ గతేడాది జమ్మూ కోర్టు ఆదేశాలిచ్చింది. అయితే ఈ ఉత్తర్వులను సుప్రీంకోర్టు నిలిపివేసింది
ప్రధాని పాల్గొనబోయే యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారని, ప్రధాని కార్యక్రమం జరిగే సమయంలో 10 గంటల నుంచి 12 గంటల మధ్య తరగతులు నిలిపివేస్తారని యాజమాన్యం చెప్పింది
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది. కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. అవినాశ్ రెడ్డిని సీబీఐ ప్రశ్నిస్తోంది.
చైనా విదేశాంగ మంత్రి కిన్ గాంగ్ మాత్రం ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మార్చి 1న సమావేశాలు ప్రారంభం అవుతాయి. అయితే కిన్ గాంగ్ మార్చి 2న హాజరు కానున్నట్లు చైనా ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గాంగ్ హాజరు గురించి చైనాకు చెందిన ఒక అధ
నేడు ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభ జరుగనుంది. బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవార్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలే
ఈ విషయమై లండన్ చేరుకున్న వెంటనే భారత రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ ఖాతాలో లండన్ విమానాశ్రయానికి చేరుకుని, విమానం దిగుతూ అభివాదం చేస్తున్న ద్రౌది ముర్ము ఫొటోను షేర్ చేస్తూ ‘‘క్వీన్ ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరై భారత ప్రభుత్వం తరపున నివాళు�
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ ఒడిశా రాష్ట్రం ప్రతి ఏటా ప్రకృతి విపత్తుల వల్ల చాలా నష్టపోతోందని, ఒడిశాపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి సరిపడా నిధులు విడుదల చేయాలని కోరారు. ఇక ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ మ
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరెట్ ఎదుట హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ రెండో విడత సోనియాపై ప్రశ్నల వర్షం కురిపించనుంది. ఇవాళ ఈడీ విచారణకు సోనియా హాజరుకానున్నందున తదుపరి కార్యాచరణపై ఏఐసీసీ