Home » Attend
Trump will not attend : అధ్యక్ష ప్రమాణ స్వీకార కార్యక్రమానికి పదవి దిగిపోతున్న అధ్యక్షుడు రావడం సంప్రదాయం. అయితే.. బైడెన్ ప్రమాణ స్వీకారానికి ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెళ్లడంలేదు. ఇప్పటివరకూ అమెరికా చరిత్రలో ముగ్గురు అధ్యక్షులు మాత్రమే తదుప�
AP wife attend husband funerals 6 days old baby : ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తతో సంతోషంగా జీవితాన్ని గడపాలని అనుకున్న ఓ అమ్మాయి జీవితం ఛిద్రమైపోయింది. కోటి ఆశలతో పెద్దలను ఎదిరించి మరీ ఒక్కటైన ప్రేమజంట జీవితంలో అంతులేని విషాదం కమ్ముకుంది. కన్నవారిని ఎదిరించి ప్రేమిం
Aligarh Muslim University ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ శతాబ్ది వేడుకల్లో చీఫ్ గెస్ట్ గా భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ పాల్గొననున్నారు. డిసెంబర్-22న జరుగనున్న అలీఘర్ ముస్లిం యూనివర్శిటీ శతాబ్ది వేడుకల్లో ముఖ్య అతిధిగా వీడియో కాన్�
Mega Daughter Niharika Marriage : మెగా డాటర్ నిహారిక, చైతన్య వివాహం రాజస్థాన్ ఉదయ్ పూర్ లోని ఉదయ్ ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది. సాయంత్రం 7.15 నిమిషాలకు.. వేద మంత్రాల నడుమ నిహారిక, చైతన్య వివాహం జరిగింది. ఈ వివాహ మహోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహ
CM KCR attend Nomula Narsimhaiya’s funeral : నేడు నల్గొండ జిల్లాకు సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అంత్యక్రియలకు కేసీఆర్ హాజరు కానున్నారు. నర్సింహయ్య స్వగ్రామమైన నకిరేకల్ మండలం పాలెంలోని వ్యవసాయ క్షేత్రంలో ఆయన అంత్యక్ర�
హైదరాబాద్: స్వామి వివేకానంద స్ఫూర్తిని యువతకు నిరంతరం అందిస్తున్న ‘వివేకానంద ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్లెన్స్’ గురువారంతో 20 ఏళ్లు పూర్తి చేసుకొని.. 21వ వసంతంలోకి అడుగు పెట్టనుంది. రామకృష్ణ మఠం ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ గత రెండు దశాబ్ద�
కరోనాతో మరణించిన మృతుడి అంత్యక్రియలకు తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. తిరుపతి నగర శివారులో గోవింద దామం ఎలక్ట్రిక్ స్మశాన వాటికకు వెళ్లిన ఆయన స్వయంగా దహన కార్యక్రమం నిర్వహించారు. మృతుడి కుటుంబ సభ్యులకు ఆయన ధైర్యం చెప్పా�
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తండ్రి ఆనంద్ సింగ్ బిస్త్..అనారోగ్య సమస్యలతో ఢిల్లీ ఎయిమ్స్ లో ట్రీట్మెంట్ పొందుతూ సోమవారం(ఏప్రిల్-21,2020)కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జరిగిన తండ్రి అంత్యక్రియలకు యోగి ఆదిత్యనాథ్ హాజరుకాలేకపోయారు. �
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపుతోంది. చిన్న, పెద్ద అనే తేడా లేదు.. అందరిని కరోనా వైరస్ చంపేస్తోంది. ప్రాణాలు
భారతదేశంలో కరోనావైరస్ వ్యాధి (కోవిడ్ -19) పెద్ద ఎత్తున వ్యాప్తి చెందడానికి కారణమైన ఢిల్లీలో నిజాముద్దీన్ ప్రాంతంలోని ఒక మత శాఖ ప్రధాన కార్యాలయాన్ని మూసివేశారు. 800 మందిని బస్సులలో బయటికి తీసుకెళ్లి నగరంలోని వివిధ ప్రాంతాలలో క్వారంటైన్ లో ఉంచా