Attend

    హౌడీ మోడీ : కిక్కిరిసిపోయిన హ్యూస్టన్ స్టేడియం

    September 22, 2019 / 04:07 PM IST

    ఆరు రోజుల పర్యటన కోసం శనివారం రాత్రి అమెరికాలో కాలు పెట్టిన ప్రధాని నరేంద్ర మోడీ..ఇవాళ రాత్రి 9 గంటలకుహోస్టన్ నగరంలో జరిగే హౌడీ మోడీ కార్యక్రమానికి హాజరై ప్రసంగించనున్నారు. ఆయనతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ కార్యక్రమంలో ప్ర�

    రష్యాకు మోడీ

    September 2, 2019 / 03:08 PM IST

    భారత్ – రష్యా 20వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో పాల్గొనేందుకు మంగళవారం(సెప్టెంబర్-3,2019)రష్యా వెళ్లనున్నారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతంపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌,నరేంద్ర మోడీ చర్చించనున్నారు. కాగా పుతిన్ �

    వన మహోత్సవం : గుంటూరుకు సీఎం జగన్

    August 31, 2019 / 01:14 AM IST

    ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో 2019, ఆగస్టు 31వ తేదీ శనివారం జరిగే 70వ వన మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. వన మహోత్సవంలో భాగంగా సీఎం జగన్‌ స్వయంగా మొక్కలు �

    జీ-7సదస్సులో పాల్గొనేందుకు…ఫ్రాన్స్ కు మోడీ

    August 25, 2019 / 08:56 AM IST

    బహ్రెయిన్‌ పర్యటన ముగించుకుని అక్కడి నుంచి నేరుగా ఫ్రాన్స్‌ బయలుదేరారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. ఈరోజు జరగబోయే జీ-7 దేశాల సదస్సులో ప్రత్యేక ఆహ్వానితునిగా మోడీ పాల్గొంటారు. అంతకు ముందు బహ్రెయిన్‌ రాజధాని మనామాలో కొత్త హంగులతో పునరుద్ధరిం�

    బాబు మరోసారి సీఎం కావాలి…టీడీపీ సభలో కేజ్రీవాల్

    March 31, 2019 / 03:17 PM IST

    ఏపీలో జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రానికే కాకుండా దేశానికి కూడా చాలా ముఖ్యమైనవని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.విశాఖలో ఆదివారం(మార్చి-31,2019)టీడీపీ నిర్వహించిన భారీ బహిరంగ సభలో కేజ్రీవాల్ మాట్లాడుతూ..చంద్రబాబు ఏపీని మోడ్రన్ రాష్ట్రంగ�

    మీ వేడుకులకు మేం రాం : పాక్ నేషనల్ డే బహిష్కరించిన భారత్

    March 22, 2019 / 09:41 AM IST

    పాక్ నేషనల్ డేను భారత్ బహిష్కరించింది.ఢిల్లీలోని పాకిస్తాన్ హైకమీషన్ లో శుక్రవారం(మార్చి-22,2019)జరిగే పాకిస్థాన్ నేషనల్‌ డే వేడుకలకు భారత ప్రభుత్వం తరఫున ఏ అధికారి వెళ్లడం లేదు. ఈ కార్యక్రమానికి కాశ్మీర్ వేర్పాటువాద నేతలను పాక్ ఆహ్వానించడం వ�

    ఐటీ గ్రిడ్స్ కేసు : సిట్ విచారణకు హాజరుకాని అశోక్

    March 13, 2019 / 11:26 AM IST

    హైదరాబాద్ : ఐటీ గ్రిడ్స్ కేసులో పోలీసులు ఇచ్చిన రెండు నోటీసులకు ఆ సంస్థ సీఈవో అశోక్ స్పందించలేదు. మార్చి 13 బుధవారం అశోక్.. సిట్ విచారణకు హాజరు కావాల్సివుంది. విచారణకు హాజరవుతారని భావించారు. కానీ ఆయన విచారణకు హాజరు కాలేదు. సిట్ విచారణకు హాజరుకా

    మోడీ ర్యాలీపై లాలూ సెటైర్లు : ఆ మాత్రం జ‌నాలు పాన్ షాపు ద‌గ్గ‌ర కూడా వ‌స్తారు

    March 3, 2019 / 12:41 PM IST

     బీహార్ రాజ‌ధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో ఆదివారం(మార్చి-3,2019)  ప్ర‌ధాని మోడీ,సీఎం నితీష్ కుమార్ లు నిర్వ‌హించిన  సంకల్ప్ ర్యాలీపై ఆర్జేడీ అధినేత లాలూప్ర‌సాద్ యాద‌వ్ సెటైర్లు వేశారు. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ,సీఎం నితీష్ కుమార్,ఎల్ జేపీ అ

    సీబీఐ కేసు : విచారణ నుంచి తప్పుకున్న మరో జడ్జి

    January 31, 2019 / 07:04 AM IST

    మన్నె నాగేశ్వరరావును సీబీఐ తాత్కాలిక డైరక్టర్ గా నియమిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలై ఎన్జీవో సంస్థ కామన్ కాజ్ మరికొందరు సుప్రీకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ నుంచి ఇప్పుడు మరో న్యాయమూర్తి తప్పుకున్నారు. ఇప్�

    సచివాలయం : ఏదీ సమయపాలన

    January 28, 2019 / 06:13 AM IST

    హైదరాబాద్ : రాష్ట్ర పరిపాలనకు గుండెకాయ అయిన ‘సచివాలయం’….ఇలాంటి సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు విధుల్లో కరెక్టు టైం పాటిస్తున్నారా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు టెన్ టివి ప్రయత్నించింది. సచివాలయంలోని పలు విభాగాలను టెన్ టివి పరిశీల�

10TV Telugu News