Home » auction
Bible : ఈ హీబ్రూ బైబిల్ను సోత్ బే దక్కించుకుంది. USD 38.1 మిలియన్లకు (భారత కరెన్సీలో రూ. 313 కోట్లు) కొనుగోలు చేసింది.
ఇప్పటివరకు మెన్స్ ఐపీఎల్ మాత్రమే ఉండగా, ఈ ఏడాది నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ కూడా ప్రారంభం కానుంది. ఐపీఎల్ ద్వారా ఎంతోమంది ఆటగాళ్లకు గుర్తింపు దక్కింది. ఆర్థికంగానూ ప్రయోజనం కలిగింది. అందుకే త్వరలో ప్రారంభమయ్యే మహిళల ఐపీఎల్ కోసం మహిళా క్రి�
ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన పసుపు రంగు వజ్రం ..కళ్లు చెదిరిపోయే ధర వేలానికి సిద్ధంగా ఉంది.
అరుదైన పింక్ డైమండ్ వేలానికి సిద్ధమైంది. జెనీవాలో త్వరలో వేలానికి సిద్ధమైందీ పింక్ డైమండ్ ధర వింటే షాక్ అవ్వాల్సిందే అనేంత రేంజ్ లో ఉంది.
వారం రోజులుగా సాగిన 5జీ స్పెక్ట్రమ్ వేలం ప్రక్రియ ముగిసింది. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి దాదాపు రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం సమకూరనుంది. ఈ వేలంలో రిలయన్స్ జియో సంస్థ అత్యధికంగా 84 వేల కోట్ల బిడ్లు దాఖలు చేసింది.
నాజీ నియంత అడాల్ఫ్ హిట్లర్ ధరించిన ఓ వాచ్ను అమెరికాలో వేలం వేశారు. ఆ వాచ్ సుమారు పది లక్షల డాలర్లు అంటే 8.7 కోట్లకు అమ్ముడుపోయినట్లు తెలిపారు.
బండ్లగూడ, పోచారంలోని రాజీవ్ స్వగృహ ఫ్లాట్ల అమ్మకానికి భారీ స్పందన లభించింది. ఫ్లాట్ల విక్రయానికి హెచ్ఎండీఏ నోటిఫికేషన్ ఇవ్వగా భారీగా దరఖాస్తులు వచ్చాయి. బండ్లగూడలోని 2వేల 246 ఫ్లాట్ల కొనుగోలుకు 33వేల 161 దరఖాస్తులు వచ్చాయి.
2020 లాక్డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న చాలా మంది కూలీలు తమ స్వస్థలాలకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సరైన రవాణా సౌకర్యాలు కూడా లేవు. దీంతో చాలా మంది కాలి నడకన, సైకిళ్ల మీద సొంతూళ్లకు తరలి వెళ్లారు.
ప్రపంచ ఫ్యాషన్ ఐకాన్ మార్లిన్ మన్రో.అలనాటి ప్రఖ్యాత హాలీవుడ్ నటి, మోడల్, గాయని మార్లిన్ మన్రో పెయింటింగ్ ధర రూ.1521కోట్లు..!
చంద్రుడిపై తీసిన తొలి ఫొటోలను నాసా వేలానికి ఉంచనుంది. చంద్రుని ఉపరితలంపై బజ్ ఆల్డ్రిన్ నడిచిన ఫొటోలను కోపెన్హాగెన్ పిక్స్ బుధవారం వేలానికి ఉంచుతారు.