Home » auction
బెంగళూరు వేదికగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ కు ముందు ఫిబ్రవరి 12, ఫిబ్రవరి 13 రెండ్రోజులు జరిగిన వేలంలో షాకింగ్ అమ్మకాలను చూశాం. ఐపీఎల్ లో సత్తా చాటినప్పటికీ...
ఊహించినట్లుగా డిమాండబుల్ ప్లేయర్లకు ధర దక్కడాన్ని విశేషంగా ఫీల్ అవలేం. ఆశ్చర్యపరిచే విధంగా నలుగురు ప్లేయర్లు మాత్రం అంచనాలకు మించి ధర పలికారు.
ఐపీఎల్ 2022 వేలంలో భాగంగా కోట్ల రూపాయలు వెచ్చించి ప్లేయర్లను సొంతం చేసుకుంటున్నారు. ప్రస్తుత వేలంతో దీంతో పాటు మరో విశేషం కూడా ఏర్పాటు చేసింది టాటా సంస్థ. లిమిటెడ్ ఎడిషన్ అయిన టాటా
యూకేలోని Brighton ప్రాంతానికి చెందిన పాత సామాను షాపులో కుర్చీని కొనుగోలు చేసింది మహిళ. ఆ సమయంలో ఆ డిజైన్ కు అంత విలువ ఉంటుందని.......
స్పైడర్ మ్యాన్ పుస్తకంలో ఒక్కపేజీ రూ.24 కోట్లకు అమ్ముడైంది.స్పైడర్ మ్యాన్ పేరొక్కటే చాలు అన్నట్లుగా ఆ పుస్తకంలో ఒకేఒక్క పేజీ కోట్లకు అమ్ముడైంది అంటే దాని క్రేజ్ ఏంటో ఊహించుకోవచ్చు.
నల్లజాతి సూర్యుడిగా ప్రసిద్ది చెందిన నెల్సన్ మండేలా శిక్ష అనుభవించిన జైలుగది తాళం చెవిని వేలానికి పెట్టారు. మండేలా జ్ఞాపికలను జాతిసంపదలని వాటివేలం ఆపాలని సౌతాఫ్రికా డిమాండ్
ఒక రూపాయి నాణెం వేలంపాటలో రూ.2.5 లక్షలకు అమ్ముడుపోయిది. ఒక రూపాయి నాణేన్ని వేలం వేస్తే రూ.2.5 లక్షలు పలికింది. అర్ధ రూపాయి నాణేన్ని వేలం వేస్తే రూ.60వేలు పలికింది.
భారత్ నుంచి దోచుకుపోయిన టిప్పు సుల్తాన్ సింహాసనంలో 8వ పులిని వేలానికి పెట్టింది బ్రిటన్.
క్రికెట్లో ఐపీఎల్కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ -2021 టైటిల్ చెన్నై సూపర్ కింగ్స్ గెలుచుకుంది.