-
Home » autopsy
autopsy
Odisha: తక్కువ కులం డాక్టర్ పోస్ట్మార్టం చేశాడని ఏకంగా శవాన్నే వెలేసిన బంధువులు
శవాన్ని ఇంట్లో దిగబెట్టారు. అయితే సంధకు కింది కులానికి చెందిన వైద్యుడు పోస్ట్మార్టం నిర్వహించాడని తెలుసుకున్న బంధువులు, గ్రామస్థులు.. అంత్యక్రియలకు రావడానికి ముందుకు రాలేదు. సరి కదా.. శవాన్ని చూసేందుకు కూడా వారి ఇంటికి వెళ్లలేదు. దీంతో ఆ గ�
Ukrainian Women : యుక్రెయిన్ మహిళలపై రష్యా సైనికుల పైశాచికత్వం.. ఫోరెన్సిక్ నివేదికలో సంచలన నిజాలు..!
Ukrainian Women : సైనిక చర్య పేరుతో యుక్రెయిన్లోకి చొరబడిన రష్యా సైనికుల పైశాచికత్వానికి చాలామంది యుక్రెయిన్ మహిళలు బలయ్యారు. ఫోరెన్సిక్ నివేదికలో సంచలన నిజాలు బయటపడ్డాయి.
పోస్ట్మార్టం చేయబోతుండగా గురక..లేచి కూర్చున్న శవం..డాక్టర్ల పరిస్థితి..!!
మృతదేహానికి ఓ డాక్టర్ పోస్ట్ మార్టం నిర్వహిస్తుండగా గురక శబ్ధం వినిపించింది. పోస్ట్ మార్టం నిర్వహించే రూమ్ లో గురక శబ్దం ఎక్కడనుంచి వస్తుందా అని ఆ డాక్టర్ పరిసరానలు పరిశీలించి చూస్తుండా..హఠాత్తుగా మృతదేహం లేచి కూర్చుంది.అంతే డాక్టర్ల బృం�
కొవిడ్ – 19 టీకా వల్ల అతను చనిపోలేదు – వైద్యులు
Moradabad man dies : కొవిడ్ – 19 టీకా తీసుకున్న మరుసటి రోజు ఓ వ్యక్తి చనిపోవడం కలకలం రేపుతోంది. కానీ..అతను టీకా వల్ల చనిపోలేదని, ఇతరత్రా కారణాల వల్ల మృతి చెందాడని వైద్యులు వెల్లడిస్తున్నారు. అతను ఎలా చనిపోయాడనే దానిపై పోస్టుమార్టం నిర్వహించడం జరుగుతుందన�
‘లెదర్ బాల్’ లా గట్టిగా కరోనా పేషెంట్ ఊపిరితిత్తులు….శవపరీక్షలో సంచలన విషయాలు
Coronavirus patient’s lungs found ‘hard as a leather ball’ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ గురించి రోజుకొక షాకింగ్ న్యూస్ వెలుగులోకి వస్తోంది. తాజాగా కర్ణాటకలో కరోనాతో మరణించిన 62ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తులు లెదర్ బాల్ మాదరిగా స్ట్రాంగ్గా మారినట్లు శవపరీక్షల�
26రోజుల పసికందుకి కరోనా, చనిపోయిన తర్వాత శవపరీక్షలో తెలిసింది
26 రోజుల పసికందు కరోనా బారిన పడినట్టు చనిపోయిన తర్వాత అటాప్సీలో(శవ పరీక్ష) తెలిసింది. పెన్సిల్వేనియాలో ఈ ఘటన జరిగింది. ఎలాంటి చలనం లేకపోవడంతో ఆదివారం(జూలై 19,2020) ఉదయం పసికందుని రీడింగ్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అడ్మిట్ చేశారు. కాసేపటికే పసికంద�
గాంధీ హత్య కేసు రీ ఓపెన్ చేయాలి
జాతిపిత మహాత్మాగాంధీ హత్య కేసును రీ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ సుబ్రమణియన్ స్వామి. రీ ఓపెన్ చేసి..పునర్ విచారించాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా ట్వీట్ల ద్వారా ప్రశ్నలు సంధించారు. ఆయన డెడ్ బాడీకి ఎందుకు పోస్టుమార్టం న�