Home » Avinash Reddy
అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటీషన్ ఆర్డర్లో సీబీఐ విచారణపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
వైఎస్ వివేకా కేసులో అవినాశ్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో అవినాశ్ రెడ్డికి కోర్టు ముందస్తు బెయిల్ను మంజూరు చేసింది.
నాలుగు సంవత్సరాలు ఊరికే ఉండి, ఎన్నికలు వస్తున్నాయని ఇప్పుడు హడావుడి చేస్తున్నారని కేఏ పాల్ ఆరోపించారు.
తల్లి ఆరోగ్యం బాలేకపోతే డ్రామా అంటున్నారు.. ఇది దుర్మార్గం అని మండిపడ్డారు. ఇలాంటి ప్రచారం జరుగుతుంటే కడుపు మండదా..? అని అన్నారు.
అవినాశ్ రెడ్డి పిటిషన్ పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ జె కే మహేశ్వరి, జస్టిస్ పి. నరసింహ ధర్మాసనం విచారణ జరిపింది.
వైఎస్ అవినాశ్ రెడ్డి ఈ నెల 19న సీబీఐ విచారణకు హాజరుకావాల్సి ఉండగా, ఆ రోజు కూడా వెళ్లలేదన్న విషయం తెలిసిందే.
మే 19న హాజరు కావాలని అవినాశ్కు సీబీఐ నోటీసులు
ఇటీవల అవినాశ్ ను సీబీఐ అధికారులు విచారించిన సమయంలో ఆయనను అరెస్టు చేస్తారని ప్రచారం జరిగింది.
పవన్ స్టేట్ మెంట్ తో జగన్ కు పిచ్చి ముదిరిపోయిందని ఎద్దేవా చేశారు. టీడీపీ, జనసేన కలిస్తే ప్రజలు ఏపీ నుంచి తరిమికొడతారని జగన్ కు అర్ధమయ్యే ఇటువంటి చేష్టలు చేస్తున్నారని విమర్శించారు.
Avinash Reddy Bail: హైకోర్టు తీరు ఏమాత్రం బాగోలేదని సీజేఐ ధర్మాసనం వ్యాఖ్యానించింది. హైకోర్టు ఉత్తర్వులు దర్యాఫ్తు ప్రక్రియను దెబ్బతీసే విధంగా ఉన్నాయంది. నేర చట్టాలను తిరగరాసే విధంగా హైకోర్టు ఉత్తర్వులు ఉండటం శోచనీయం అన్న సీజేఐ ధర్మాసనం