Home » Avinash Reddy
అధికారం కోసం అడ్డదారులు తొక్కడం మంచిది కాదన్నారు డీఎల్(DL Ravindra Reddy). జగన్ అనే వ్యక్తికి డబ్బుతో పనిలేదని.. ప్రజలకు సేవ చేస్తారని ఆశించామని..
ఏం జరిగినా అందుకు తానే కారణం అని వైసీపీ నేతలు అంటున్నారని చంద్రబాబు(Chandrababu Viveka) మండిపడ్డారు. వివేకా హత్య విషయంలోనూ..
Gautam Sawang : మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో తనపై వస్తున్న వార్తలపై రాష్ట్ర మాజీ డీజేపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. అసలు వాస్తవాలను రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన బాధ్య
ఛార్జిషీట్ చూస్తే షాక్ కి గురి చేసింది. సంబంధం లేని వ్యక్తులను ఛార్జిషీటులో చేర్చడం దురదృష్టకరం. సీబీఐ ఛార్జిషీట్ లో కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.
ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ పార్టీల మధ్య విబేధాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. భౌతికదాడులకు దిగుతున్నారు. మొన్న కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డిపై దాడి జరిగిన �
వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉదయం వివేకా మరణ వార్త విన్నప్పుడు భాధ కలిగిందని అన్నారు.అప్పటి వరకు ఉన్న వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని మొదట అన్ని ఛానల్స్ లో వచ్చిందని,దానిపై తాను
వైఎస్ వివేకానందరెడ్డి – జగన్ ఫ్యామిలీ మధ్య ఇంటర్నల్ వార్ ఉందని మంత్రి ఆదినారాయణరెడ్డి విమర్శలు చేశారు. వివేకా మృతి వెనక మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి హస్తం ఉందని వైసీపీ నేత రవీంద్రనాథ్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై
జమ్మలమడుగు : ఎన్నికల వేళ ప్రజలు చైతన్యవంతులవుతున్నారు. తమ సమస్యలు పరిష్కరించకుండా మరోసారి ఓటు అడిగేందుకు వస్తున్న నేతలకు ప్రజలు అడ్డుకుంటున్నారు..నిలదీస్తున్నారు..ఏం మొఖం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ఈ