Home » Axar Patel
ఫామ్ కోల్పోయి వరుస మ్యాచ్లలో పరుగులు రాబట్టేందుకు సతమతమవుతున్న టీమిండియా బ్యాటర్, వికెట్ కీపర్ రిషబ్ పంత్పై వేటుపడింది. బంగ్లాదేశ్తో జరుగుతున్న వన్డే సిరీస్లో టీం మేనేజ్మెంట్ పంత్ను పక్కన పెట్టింది.
ఇండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆదివారం ప్రారంభమైంది. టీమిండియా టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. భారత జట్టు ఒక మార్పు చేసింది. అక్సర్ పటేల్ స్థానంలో దీపక్ హుడాకు చోటు కల్పించింది.
కుడి మోకాలికి అయిన కారణంగా ఆసియా కప్కు దూరం కానున్నాడు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా వెల్లడించింది. జడేజా స్థానంలో అక్సర్ పటేల్ జట్టుతో చేరనున్నాడు.
ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఢిల్లీ కేపిటల్స్ ఘనవిజయం సాధించింది. 178 పరుగుల భారీ టార్గెట్ ను మరో 10 బంతులు మిగిలి ఉండగానే..
వెస్టిండీస్తో జరిగిన టీ20 సిరీస్కు టీమ్ ఇండియా బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, స్పిన్నర్ అక్షర్ దూరమయ్యారు.
మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన సెకండ్ ఇన్నింగ్స్ లో వికెట్ నష్టానికి 14 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్ శుభ్మన్ గిల్(1)ను కివీస్ బౌలర్ జేమీసన్ బౌల్డ్..
కాన్పూర్ వేదికగా న్యూజిలాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో భారత బౌలర్లు రాణించారు. తొలి ఇన్నింగ్స్ లో న్యూజిలాండ్ 296 పరుగులకే ఆలౌట్ అయ్యింది.
న్యూజిలాండ్ తో మూడు టీ20ల సిరీస్ ను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. చివరి, మూడో టీ20 మ్యాచ్ లోనూ భారత్ అదరగొట్టింది. తొలుత బ్యాటర్లు రాణించారు. తర్వాత బౌలర్లు నిప్పులు చెరిగారు.
UAEలో జరుగుతున్న IPL చివరకు వచ్చేసింది. ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 15వ తేదీన జరగబోతుంది.