-
Home » ayodhya temple
ayodhya temple
అయోధ్య రామాలయం ధ్వజారోహణ ఉత్సవం.. హాజరయిన పీఎం మోడీ, యోగీ ఆదిత్యనాథ్.. ఫోటోలు చూశారా..
అయోధ్య రామాలయంలో నేడు అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ మ
రామమందిరంలో రంగోత్సవం.. అయోధ్యలో భక్తుల హోలీ వేడుకలు
Rangotsav At Ram Mandir : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సోమవారం హోలీ సందర్భంగా శ్రీరామ జన్మభూమి మందిరంలో భక్తులు రంగోత్సవం జరుపుకున్నారు.
అయోధ్య రామాలయానికి 11రోజుల్లో ఎన్నికోట్ల విరాళాలు వచ్చాయో తెలుసా?
జనవరి 22న జరిగిన రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం తరువాత గడిచిన 11 రోజుల్లో దాదాపు 25లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించగా.. భక్తుల నుంచి కానుకలు రూపంలో
తెలంగాణ టు అయోధ్యకు ప్రత్యేక రైళ్లు.. ఎప్పుడు? ఎక్కడినుంచంటే? ఫుల్ షెడ్యూల్ ఇదిగో..!
Special Trains Ayodhya Temple : అయోధ్యకు వెళ్లేందుకు తెలంగాణకు చెందిన రామ భక్తుల కోసం బీజేపీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి. ఏయే ప్రాంతాల నుంచి ఎక్కడివరకు నడవనున్నాయంటే?
అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన క్రతువులు ప్రారంభం.. ఏ రోజు.. ఏ కార్యక్రమం నిర్వహిస్తారంటే?
ప్రాణ్ ప్రతిష్ఠ.. జైనమతం, హిందూ మతంలో విస్తృతంగా ఆచరించే ఆచారం. ప్రాణ్ ప్రతిష్ఠ కేవలం ఒక విగ్రహాన్ని ఉండం కాదు.. ఇది ఒక శక్తివంతమైన ప్రక్రియ.
మహిమాన్విత, మహాద్భుత సన్నివేశం.. అందరి చూపూ అయోధ్యపైనే
కొన్నేళ్ల క్రితం వరకూ కూడా ఈ దేశంలో ఇదొకటి సాధ్యమంటే.. నమ్మేవారికంటే.. నమ్మనివారే ఎక్కువ. కానీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యమవుతుంది. కళ్లముందు మహిమాన్విత దృశ్యం కనిపించబోతోంది.
అయోధ్య ఆలయం కోసం రాముడి విగ్రహాన్ని తయారు చేస్తున్న ముస్లిం శిల్పులు
అయోధ్య రామ మందిరం కోసం ఇద్దరు ముస్లిం కళాకారులు శ్రీరాముడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. కళాకారులకు మతం లేదని నిరూపించిన ఆ తండ్రీ కొడుకులు ఎవరో చదవండి.
అయోధ్య రామయ్య ఆలయంలో బంగారపు పాలరాతి సింహాసనం!
రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో పనులను ముమ్మరం చేశారు కళాకారులు.
Ayodhya: ఆధ్యాత్మిక భావన వెల్లివిరిసేలా.. కొత్తరూపు సంతరించుకుంటున్న అయోధ్య నగరం
రామాయణ ఘట్టాలు ఉట్టిపడేలా అయోధ్యలో అలంకరణలు జరుగుతున్నాయి. పౌరాణిక చిత్రాలతో గోడల్ని అలంకరిస్తున్నారు. ఇక ఆలయంలోని ప్రతి స్తంభంపైన రాముడి చిత్రాలు ఉండేలా చూస్తున్నారు.
Ayodhya Temple: అప్పటినుంచే భక్తులకు అయోధ్య రామ మందిరం అందుబాటులోకి.. వెల్లడించిన ట్రస్టు సభ్యుడు
అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం ఇప్పటికే 50 శాతం పూర్తైంది. రూ.1,800 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాల్ని ట్రస్టు సభ్యులు వెల్లడించారు.