Home » ayodhya temple
అయోధ్య రామాలయంలో నేడు అంగరంగ వైభవంగా ధ్వజారోహణ కార్యక్రమం జరిగింది. గర్భగుడిపై కాషాయ వర్ణంలోని ధర్మ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భాగవత్, యూపీ గవర్నర్ ఆనందీబెన్ పటేల్, యూపీ మ
Rangotsav At Ram Mandir : ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో సోమవారం హోలీ సందర్భంగా శ్రీరామ జన్మభూమి మందిరంలో భక్తులు రంగోత్సవం జరుపుకున్నారు.
జనవరి 22న జరిగిన రామాలయ ప్రతిష్టాపన కార్యక్రమం తరువాత గడిచిన 11 రోజుల్లో దాదాపు 25లక్షల మంది భక్తులు ఆలయాన్ని సందర్శించగా.. భక్తుల నుంచి కానుకలు రూపంలో
Special Trains Ayodhya Temple : అయోధ్యకు వెళ్లేందుకు తెలంగాణకు చెందిన రామ భక్తుల కోసం బీజేపీ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు ప్రత్యేక రైళ్లు బయల్దేరనున్నాయి. ఏయే ప్రాంతాల నుంచి ఎక్కడివరకు నడవనున్నాయంటే?
ప్రాణ్ ప్రతిష్ఠ.. జైనమతం, హిందూ మతంలో విస్తృతంగా ఆచరించే ఆచారం. ప్రాణ్ ప్రతిష్ఠ కేవలం ఒక విగ్రహాన్ని ఉండం కాదు.. ఇది ఒక శక్తివంతమైన ప్రక్రియ.
కొన్నేళ్ల క్రితం వరకూ కూడా ఈ దేశంలో ఇదొకటి సాధ్యమంటే.. నమ్మేవారికంటే.. నమ్మనివారే ఎక్కువ. కానీ అసాధ్యం అనుకున్నది సుసాధ్యమవుతుంది. కళ్లముందు మహిమాన్విత దృశ్యం కనిపించబోతోంది.
అయోధ్య రామ మందిరం కోసం ఇద్దరు ముస్లిం కళాకారులు శ్రీరాముడి విగ్రహాలను తయారు చేస్తున్నారు. కళాకారులకు మతం లేదని నిరూపించిన ఆ తండ్రీ కొడుకులు ఎవరో చదవండి.
రామమందిరం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. జనవరిలో ఆలయ ప్రారంభోత్సవం ఉన్న నేపథ్యంలో పనులను ముమ్మరం చేశారు కళాకారులు.
రామాయణ ఘట్టాలు ఉట్టిపడేలా అయోధ్యలో అలంకరణలు జరుగుతున్నాయి. పౌరాణిక చిత్రాలతో గోడల్ని అలంకరిస్తున్నారు. ఇక ఆలయంలోని ప్రతి స్తంభంపైన రాముడి చిత్రాలు ఉండేలా చూస్తున్నారు.
అయోధ్యలో చేపట్టిన రామ మందిర నిర్మాణం ఇప్పటికే 50 శాతం పూర్తైంది. రూ.1,800 కోట్లతో ఈ ఆలయాన్ని నిర్మిస్తున్నారు. కాగా, ఆలయ నిర్మాణానికి సంబంధించిన వివరాల్ని ట్రస్టు సభ్యులు వెల్లడించారు.