-
Home » ayushman bharat
ayushman bharat
ఆయుష్మాన్ భారత్.. వృద్ధులకు రూ. 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా.. ఎలా దరఖాస్తు చేయాలంటే?
October 29, 2024 / 04:42 PM ISTAyushman Bharat : ఆదాయంతో సంబంధం లేకుండా 70ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది.
కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. సీనియర్ సిటిజన్లకు గుడ్ న్యూస్.. 70ఏళ్లు దాటితే ఆరోగ్య బీమా..!
September 11, 2024 / 10:02 PM ISTAyushman Bharat Scheme : ఆయుష్మాన్ భారత్ కింద 70 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రతి ఒక్కరికీ ఆరోగ్య కవరేజీని అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
సీఎం చంద్రబాబు మనసులోని మాటలనే పెమ్మసాని చెబుతున్నారా?- విడదల రజిని
July 31, 2024 / 04:32 PM ISTఆరోగ్యశ్రీలో 25 లక్షల వరకూ లిమిట్ పెంచాం. ఆయుష్మాన్ భారత్ లో లిమిట్ కేవలం ఐదు లక్షలే.
మొబైల్ యూజర్ల కోసం యూనిక్ ఐడీ నెంబర్ వచ్చేస్తోంది.. ఇక మోసాలకు చెక్ పడినట్టే!
November 8, 2023 / 09:54 PM ISTUnique ID Number : మొబైల్ యూజర్ల కోసం కొత్త యూనిక్ ఐడీ నెంబర్ వచ్చేస్తోంది. ఆన్లైన్ మోసాలతో పాటు ఇతర సిమ్ స్కామ్ లకు చెక్ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త…
Rahul Gandhi : ‘ఆయుష్మాన్ భారత్’పై రాహుల్ గాంధీ ఆసక్తికర వ్యాఖ్యలు!
March 24, 2022 / 06:03 PM ISTRahul Gandhi : కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకం పేరుతో మోదీ సర్కారు విధానాలపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా కరోనాకు ఫ్రీ ట్రీట్మెంట్…విపక్ష నాయకులతో మోడీ వీడియోకాన్ఫరెన్స్
April 4, 2020 / 12:52 PM ISTదేశంలో కరోనా వైరస్(కోవిడ్-19) కేసులు వేగంగా పెరిగిపోతున్న సమయంలో కేంద్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనాను ఆయుష్మాన్ భారత్ పథకం కిందకు తీసుకొచ్చింది కేంద్రం. ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రి జన ఆరోగ్య యోజన’ (పిఎంజెఎవై)…
హైలెట్స్ ఇలా : బడ్జెట్లో మనకు వచ్చింది ఏంటీ
February 1, 2019 / 08:25 AM ISTఢిల్లీ : త్వరలో ఎన్నికలు…ఈ ఎన్నికల్లో ప్రజలను ఆకర్షించే విధంగా మోడీ ప్రభుత్వం బాణం ఎక్కు పెట్టింది. తాత్కాలిక బడ్జెట్లో ఓటర్లపై వరాల జల్లు కురిపించేసింది. ఫిబ్రవరి 01వ తేదీన పార్లమెంట్లో పీయూష్ గోయల్…
బడ్జెట్ 2019 : దూసుకుపోతున్న స్టాక్మార్కెట్
February 1, 2019 / 07:40 AM ISTఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ని కాసేపటి క్రితం కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ ఎదుట ప్రవేశ పెట్టింది. అరుణ్ జైట్లీ అనారోగ్యం కారణంగా చికిత్స తీసుకుంటుండడంతో తాత్కాలిక మంత్రి హోదాలో మంత్రి పీయూష్…
బడ్జెట్ 2019 : అంగన్ వాడీల జీతాలు పెంపు
February 1, 2019 / 06:56 AM ISTన్యూఢిల్లీ : లోక్ సభ ఎన్నికల సైరన్ కొద్ది రోజుల్లో మోగనుంది. దీనిని క్యాష్ చేసుకొనే పనిలో కేంద్ర ప్రభుత్వం పడిపోయింది. అన్నివర్గాల వారిని ఆకట్టుకొనే విధంగా..ఓటర్లను ఆకర్షించే విధంగా తాత్కాలిక బడ్జెట్ 2019-20ని…
బడ్జెట్ 2019 : కేంద్రం ఎన్నికల వరాలు ఇవే
February 1, 2019 / 06:39 AM ISTన్యూఢిల్లీ : జీఎస్టీలో వస్తుందని అనుకున్న డబ్బు అంతగా రాలేదు…దేశంలో పలు పరిణామాలు ప్రభుత్వానికి ఆందోళనకరంగా మారుతున్నాయి..కొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను చక్కగా ఉపయోగించుకోవాలని అనుకుంది.…