Home » ayyanna patrudu
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ కూల్చివేతపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. అయ్యన్న పాత్రుడు ఈ రకంగా కబ్జాలు చేయడం సరికాదని, చేసిన తప్పు ఒప్పుకోవడం మంచిదని సలహా ఇచ్చారు.
విజయ్ సాయిరెడ్డి విశాఖను దోచుకుని నగరంలో ఉన్న ఆస్తులు తాకట్టుపెట్టారని ఆరోపించారు. ఈ రోజు ఎయిడెడ్ స్కూల్స్ని ప్రైవేట్ పరం చేస్తావా? అని ప్రశ్నించారు. విద్యార్థుల ఉద్యమానికి సీఎం..
విశాఖ జిల్లాలో టీడీపీ నేతలు గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రూరల్ జిల్లాలో ఉన్న నేతలను కేసులు వెంటాడుతుండటంతో అసలు బయటకే రావడం లేదట. ఇక సిటీలో ఉన్న ఎమ్మెల్యేలు అయినా కాస్త ఉత్సాహంగా పార్టీ కార్యక్రమాల్లో ఉంటున్నారనుకుంటుంటే, దగ్గరుండి �
పరువు కాపాడుకోవాలంటే సత్తా చూపించాల్సిందే. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మరచిపోవాలంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచి తీరాల్సిందే. విశాఖ జిల్లా టీడీపీ టార్గెట్
టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడికి ఆయన సోదరుడు గట్టి షాక్ ఇచ్చారు. సన్యాసిపాత్రుడు.. సోమవారం(నవంబర్ 4,2019) సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు.
ఏపీ మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు సోదరుడు సన్యాసి పాత్రుడు వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. 2019, నవంబర్ 04వ తేదీ సోమవారం వైసీపీ కండువా కప్పుకోనున్నారు. ఈ మేరకు కుటుంబసభ్యులు, నేతలతో కలిసి ఆయన తాడేపల్లికి బయలుదేరారు. ఇటీవలే
ప్రజా సమస్యలపై..రాష్ట్రాభివృద్ధికి జనసేన చేసే కార్యక్రమాలకు..పోరాటలకు టీడీపీ సపోర్టు ఉంటుందని..ఆశీర్వాదం ఉంటుందని ప్రకటించారు టీడీపీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన లాంగ్ మార్చ్కు బ్రహ్మాండమైన స్పందన వచ్చిందని, కార్యక్�
తెలుగుదేశం పార్టీ నుంచి కీలక నేతలు ఆ పార్టీని వీడి ఇప్పటివరకు బీజేపీలోకి వెళ్లగా.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ వైసీపీలోకి వెళ్లేందుకు టీడీపీ నేతలు సిద్ధం అవుతున్నారు. లేటెస్ట్ గా టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు �
ఏపీలో టీడీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. నాయకులు ఒక్కొక్కరిగా గుడ్ బై చెబుతున్నారు. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు సోదరుడు, నర్సీపట్నం టీడీపీ అధ్యక్షుడు
చిత్తూరు : ఈ ఎన్నికల్లో మరోసారి టీడీపీ గెలుపు ఖాయం అని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు అన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో మహిళలు టీడీపీని ఆశీర్వదించారని, టీడీపీ గెలుపు పక్కా అని అయ్యన్న అన్నారు.