-
Home » Ayyappa Temple
Ayyappa Temple
'శబరిమల' వెళ్లలేకపోతున్నానని బాధపడుతున్నారా? మన గోదావరి తీరాన 'శబరిమల' వంటి అయ్యప్ప ఆలయం.. ఆధ్యాత్మిక పరిమళాలు..
"శ్రీ ధర్మ శాస్తా ఆధ్యాత్మిక కేంద్రం" అనే పేరుతో ఈ ఆలయాన్ని పిలుస్తారు. మణికంఠుడి నామంతో ఇక్కడి పరిసరాలు మార్మోగుతాయి.
Sabarimala : అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్..పెద్దపాదం దారి ఓపెన్
మరో వారంలో మండలం సీజన్ ముగుస్తుందనగా అటవీశాఖ అధికారులు ఈ దారిని తిరిగి తెరుస్తున్నట్టు ప్రకటించారు. కరిమల, వలియనవట్టం, చెరియనవట్టం, పంపా, మరకొట్టం, పెరూర్తోడు, కాలైకట్టి, అలుదా..
Sabarimala Ayyappa: తెరుచుకున్న శబరిమల అయ్యప్ప ఆలయం.. రోజుకు 30వేల మందికి అనుమతి
భక్తుల సందర్శనార్థం శబరిమల అయ్యప్ప ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. సోమవారం నవంబర్ 15న గర్భగుడిని ప్రధాన అర్చకులు తెరిచి పూజలు నిర్వహించారు.
Sabarimala Temple: అయ్యప్ప స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. తెరుచుకోనున్న శబరిమల
శబరిమల యాత్రికులకు గుడ్ న్యూస్ అందించింది ట్రావన్కోర్ దేవస్థానం. నవంబరు 15వ తేదీ నుంచి శబరిమల ఆలయం తెరుచుకోనుంది.
Sabarimala : శబరిమల దర్శనానికి ప్రతి రోజు 25,000 మంది భక్తులకు అనుమతి
ఇక ఈ నేపథ్యంలోనే దేవభూమి కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి దర్శనానికి 25వేల మంది భక్తులను అనుమతిస్తున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది.
Sabarimala Ayyappa Temple : ఈరోజు సాయంత్రం తెరుచుకోనున్న శబరిమల అయ్యప్ప ఆలయం
కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఈరోజు తెరుస్తారు.
డిసెంబర్ 26న శబరిమల అయ్యప్ప ఆలయం మూసివేత
దేశంలో ప్రస్తుతం నల్లని వస్త్రధారణతో అయ్యప్ప భక్తుల శరణుఘోషతో గుళ్లు మార్మోగిపోతున్నాయి. అక్టోబరు నెల నుంచే భక్తులు స్వామి దీక్ష తీసుకుని పూజలు చేస్తూ ఉంటారు. కేరళలోని శబరిమలలోని అయ్యప్ప స్వామి వారి ఆలయాన్ని మండలమకరవిళక్కు సందర్భ�
కేరళ ప్రశాంతం:శబరిమల ఆలయం మూసివేత
తిరువనంతపురం : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. మకరవిళక్కు వార్షిక పూజల కోసం తెరిచిన ఆలయాన్ని 67 రోజుల తర్వాత ఆదివారం మూసివేశారు. ఆలయం మూసే ముందు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పందళరాజ వం�
శబరిమలలో దర్శనమిచ్చిన మకర జ్యోతి.
శబరిమలలో శ్రీలంక మహిళ : నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు
అయ్యప్ప ఆలయంలో శ్రీలంక మహిళ హల్ చల్ చేసింది. ఇప్పటికే అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో కేరళ అట్టుడుకుతోంది. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ గురువారం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంస్థలు నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. ఈ గ