Home » Azadi Ka Amrit Mahotsav
మంత్రి నరేంద్ర మోదీ జులై 4న భీమవరం లో పర్యటించనున్నారు. ఈ నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ నిన్న వివిధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అవసరమైన ఏర్పా ప్రధానట్లు చేయాలని ఆదేశించారు.
భారత ప్రభుత్వం చేపట్టిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో...
రాష్ట్రపతి యుద్ధనౌకల సమీక్ష (పీఎఫ్ఆర్) జరుగనుంది. ఇందుకు అన్నీ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆదివారం సాయంత్రం విశాఖకు చేరుకున్న..
ఢిల్లీలోని తన మంత్రిత్వ శాఖ లోని కార్యాలయంలో 90 శాతం మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని కేంద్ర పర్యాటక,సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.
జాతీయ పతాకాన్ని రూపొందించి వందేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా జాతీయ పతాకం రూపశిల్పి పింగళి వెంకయ్య కుటుంబాన్ని సీఎం జగన్ కలిశారు. గుంటూరు జిల్లా మాచర్లలో పింగళి కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి ఇంటికి వెళ్లిన సీఎం జగన్ ఆమెను సన్మానించారు. మ�
ప్రపంచ పోరాటాల చరిత్రలోనే భారత స్వాతంత్ర్య పోరాటం ప్రత్యేకమైనదని సీఎం కేసీఆర్ అన్నారు. స్వాతంత్ర్యం కోసం గాంధీజీ అహింసా మార్గం ఎంచుకున్నారని తెలిపారు. తెలంగాణలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు.