Home » #azadikaamritmahotsav
దేశానికి స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆగస్టు 15 ను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. హర్ ఘర్ తిరంగా ప్రచారం విస్తృతంగా కొనసాగుతోంది.
2014 సంవత్సరంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది.. ఆ తరువాత రెండేళ్లకే కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. 2016 నవంబర్ 8న అర్థరాత్రి రూ. 500, రూ. 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
భారత్ కు స్వాతంత్రం వచ్చి 75ఏళ్లు అవుతుంది. ఈ సందర్భంగా ఆగస్టు 15 ను ఘనంగా నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి.
కామన్వెల్త్ గేమ్స్లో భారత్ క్రీడాకారులు అద్భుత ప్రదర్శనను కనబరుస్తూ వస్తున్నారు. ఒక్క పతకం నుంచి 101 పతకాలను గెలచుకొని భారత్ క్రీడాకారుల సత్తాను ప్రపంచానికి చాటారు.
75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని ఆగస్టు 15న హట్టహాసంగా జరుపుకొనేందుకు దేశం సిద్ధమవుతోంది. 200 సంవత్సరాల తర్వాత ఎన్నో ఉద్యమాలు, పోరాటాలతో పాటు ఎందరో స్వాతంత్ర సమరయోధుల ప్రాణాల త్యాగాలతో 1947 ఆగష్టు 15న బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం ల�
భారతదేశ ప్రముఖ స్వాతంత్ర సమర యోధుల్లో చంద్రశేఖర్ ఆజాద్ ఒకరు. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆయన.. చదువుకోవడం ఇష్టం లేక పదమూడవ యేట ఇంటినుంచి పారిపోయాడు. ముంబయి పారిపోయి అక్కడే మురికి వాడలో నివసించాడు.
1947 ఆగస్టు 15 భారతీయుల హృదయాల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలిచిపోతుంది. కారణం.. స్వాతంత్ర్య పోరాటం సుదీర్ఘకాలం సాగిన అనంతరం బ్రిటిష్ వారు భారత్ ను వదిలి వెళ్లారు.
ఎందరో వీరుల త్యాగఫలం మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్య్రం. ఎందరో మహాను భావులు వారి ప్రాణాలనుసైతం లెక్కచేయకుండా బ్రిటిష్ వారిపై పోరాడారు. వారిలో పదిహేను మంది ప్రముఖ స్వాతంత్ర సమరయోధుల వివరాలు.