Home » Baat Bihar Ki
మంగళవారం పాట్నాలో ప్రశాంత్ కిషోర్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు హాలంతా కిక్కిరిసిపోయింది. జనతాదళ్ నుంచి వెళ్లగొట్టబడిన తర్వాత మీడియా మాట్లాడటం అదే . అప్పుడే తానేమీ కొత్త పార్టీ పెట్టబోవడంలేదని అన్నారు. అదీ చాలా క్లియర్ గా చెప్పారు. ఎన్నికల వ్�
ఇటీవల జేడీయూ పార్టీ నుంచి గెంటివేయబడిన ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇవాళ(ఫిబ్రవరి-18,2020)పట్నాలో మీడియా సమావేశంలో సంచలన ప్రకటన చేశారు. బీహార్ ముఖ్యమంత్రి, మాజీ రాజకీయ గురువు నితీశ్ కుమార్పై తీవ్ర స్థాయిలో బహిరంగంగా ప్రశ్నలు గుప్�
పీకే.. ప్రశాంత్ కిషోర్.. ఆయన రంగంలోకి దిగారంటే ఆ పార్టీ గెలుపు ఖాయం అనే భావన రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం ఉంది. ప్రత్యర్థి పార్టీకి పీకే వ్యూహాలు తట్టుకుని నిలబడటం చాలా కష్టం అనే విషయం ఇప్పటికే భారత రాజకీయ వర్గాల్లో ఉంది. వైఎస్ జగన్కు రాజకీయ వ్�