Babri Masjid

    అయోధ్యలో బాబ్రీ మసీదు నిర్మాణానికి అన్నీ సిద్ధం.. ప్రారంభం ఎప్పటి నుంచంటే?

    December 17, 2023 / 03:38 PM IST

    భారతదేశంలో మసీదు పేరు రాగానే సాంప్రదాయ మసీదు చిత్రం ప్రజల మనస్సులో ఉద్భవిస్తుంది. అందుకే ట్రస్ట్ రూపొందించిన మసీదు రూపకల్పన అంత ఆమోదయోగ్యం కాదని, ఫలితంగా ట్రస్ట్‌కు వచ్చిందని ఆయన అన్నారు

    Ayodhya mosque : అయోధ్య మసీదుకు ఏం పేరు పెట్టారంటే...డిజైన్ ఖరారు

    October 13, 2023 / 04:09 AM IST

    అయోధ్య నగరంలో త్వరలో నిర్మాణం కానున్న ప్రతిపాదిత మసీదుకు ప్రవక్త మహమ్మద్ పేరు పెట్టాలని ముస్లిం మత గురువులు నిర్ణయించారు. ముంబయి నగరంలో ముస్లిం వర్గాలకు చెందిన 1000మంది మత గురువులు సమావేశమై అయోధ్య మసీదుకు రూపకల్పన చేశారు...

    Babri Masjid: అయోధ్యలో బాబ్రీ మసీదును నేలకూల్చి నేటికి 30 ఏళ్లు.. రాబోయే ఎన్నికల లోపే రామాలయం పూర్తి!

    December 6, 2022 / 05:21 PM IST

    అద్వానీ, ఉమా భారతి, మురళీ మనోహర్ జోషీ, బాల్ థాకరే తదితరులపై ఆరోపణలను 2001లో ప్రత్యేక సీబీఐ కోర్టు ఉపసంహరించింది. లిబర్హాన్ కమిషన్ 17 ఏళ్ళ పాటు దర్యాప్తు చేసిన తర్వాత తన నివేదికను 2009లో సమర్పించింది. అటల్ బిహారీ వాజ్‌పాయి, ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర

    Lord Krishna idol-Eidgah row: కృష్ణుని విగ్రహ ప్రతిష్టాపనకు హై సెక్యూరిటీ.. బాబ్రీ ఘటన జరిగిన రోజే

    December 5, 2021 / 03:33 PM IST

    అఖిల్ భారత్ హిందూ మహాసభ మధురలోని షహీ ఈద్గాలో జలాభిషేకం నిర్వహిస్తామని ప్రకటించింది. అంతేకాకుండా కృష్ణుని విగ్రహ ప్రతిష్టాపన కూడా చేయాలని నిర్ణయించింది. 1992లో బాబ్రీ మసీదు ధ్వంసం..

    లైవ్ బ్లాగ్ : బాబ్రీ మసీదు తీర్పు

    September 30, 2020 / 12:01 PM IST

    [svt-event title=”బాబ్రీ మసీదు తుది తీర్పు” date=”30/09/2020,1:38PM” class=”svt-cd-green” ] సత్యమేవ జయతే అంటూ యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్ ట్వీట్ చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేతపై లక్నో సీబీఐ ప్రత్యేక కోర్టు తుది తీర్పును వెలువరించిన నేపథ్యంలో ఆయన ట్వీట్ చేశారు. ఈ సందర్భంగ

    ఈ నెల 30న బాబ్రీ కేసుపై తీర్పు…కోర్టుకు బీజేపీ అగ్రనేతలు

    September 16, 2020 / 04:42 PM IST

    దేశ రాజకీయ, సామాజిక ముఖచిత్రాన్ని మార్చివేసిన 28 ఏళ్ల నాటి బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో ఈ నెల 30న తీర్పును వెలువరించనుంది సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం. కేసులో నిందితులందరూ ఆ రోజున కోర్టు ముందు హాజరుకావాలని సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం జడ్జి ఎస్�

    అయోధ్యలో బాబ్రి మసీదుకు పేరు పెట్టారు

    August 20, 2020 / 09:23 AM IST

    అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ చేసేశారు. ఇక బాబ్రీ మసీదు. అక్కడ నిర్మించబోయే మసీదుకు పేరు పెట్టారు. ఇండో ఇస్లామిక్ కల్చరల్ ఫౌండేషన్ ట్రస్టు (IICF) నామకరణం చేసింది. ఈ మసీదుకు ‘ధన్నీపూర్ మసీదు’గా పేరు పెట్టారు. ఎన్నో ఏళ్లుగా వివాదాస్పదంగా

    అయోధ్య తీర్పుపై సుప్రీంలో 6 రివ్యూ పిటీషన్లు

    December 7, 2019 / 03:56 AM IST

    అయోధ్యలోని రామజన్మ భూమి వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రక తీర్పుపై సమీక్ష కోరుతూ శుక్రవారం 6 పిటిషన్లు దాఖలయ్యాయి. సుప్రీం తీర్పును సమీక్షించాలంటూ ఆల్‌ ఇండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) తరఫున ఆరుగురు వేర్వేరుగా తమ లాయర

    డిసెంబర్ 6నుంచి.. అయోధ్యలో మందిరం పనులు ప్రారంభం

    October 16, 2019 / 01:58 PM IST

    డిసెంబర్‌ 6నుంచి అయోధ్యలో రామ మందిర నిర్మాణ పనులు  ప్రారంభం అవుతాయని బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్‌ తెలిపారు. వివాదాస్పద రామజన్మ భూమి- బాబ్రీ మసీదు స్థల వివాదంపై ఇవాళ(అక్టోబర్-16,2019) సుప్రీంకోర్టులో విచారణ ముగిసిన సందర్భంగా సాక్షి మహారాజ్‌ ఈ వ్�

    కల్యాణ్ సింగ్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

    September 10, 2019 / 08:47 AM IST

    ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి కల్యాణ్‌సింగ్‌ చుట్టూ మళ్లీ బాబ్రీ మసీదు విధ్వంసం కేసు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై విచారణకు అనుమతివ్వాలని కోరుతూ ప్రత్యేక కోర్టును సీబీఐ కోరింది. ఐదేళ్లుగా ఆయన గవర్నర్‌గా రాజ్యాంగ పదవిలో ఉండడంతో..  ఈ కేసు విచా

10TV Telugu News