Home » Bachampalli Santhosh Kumar Shastry
ఇది తెలంగాణ ప్రజలంతా తెలుసుకోవాలి. ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది. ఆదివారం వచ్చింది కాబట్టి సూర్యుడు రాజు అయ్యాడు.
"జగన్కి ప్రస్తుత జాతకరీత్యా బలం బాగా తగ్గింది, మౌనంగా ఉండడం, తన పని తాను చేసుకుంటూ వెళ్లడం ఉత్తమం" అని బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి తెలిపారు.
ఈ ఏడాది ఆదివారం రోజుల్లో మాంసాహారాన్ని వదిలిపెట్టాలని చెప్పారు.