Home » Balasore Train Accident
ఏ టెక్నాలజీ లేని సమయంలోనే, మ్యానువల్గా నడిచినప్పుడే ట్రైన్ యాక్సిడెంట్లు పెద్దగా జరిగేవి కాదు. టెక్నాలజీ, అడ్వాన్స్డ్ సిగ్నల్ సిస్టమ్ అన్నీ వచ్చాక పెను విషాదాలు చోటు చేసుకుంటున్నాయి.
ఒడిశా రాష్ట్రంలో ట్రిపుల్ రైలు ప్రమాదం జరిగి నాలుగు నెలలు గడచినా ఇంకా 28 మృతదేహాలను ఇంకా గుర్తించలేదు. బాలాసోర్ జిల్లాలో జరిగిన రైలు ప్రమాద దుర్ఘటనలో 297 మంది మరణించారు. 28 మృతదేహాలను గుర్తించక పోవడంతో సీబీఐ అధికారుల సమక్షంలో వాటిని భువనేశ్వర్
బాలాసోర్ రైలు ప్రమాదం జరిగిన కొన్ని వారాల తరువాత సౌత్ ఈస్టర్న్ రైల్వేకు నూతన జనరల్ మేనేజర్గా అనిల్ కుమార్ మిశ్రా నియమితులయ్యారు.
బాలాసోర్ ట్రిపుల్ రైలు ప్రమాదంలో ఒడిశా రాష్ట్ర ప్రజలు 1,000 మందికి పైగా ప్రాణాలను రక్షించారని ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ చెప్పారు.ఒడిశాలోని స్థానిక ప్రజల కృషి, వారి కరుణ, మానవత్వాన్ని చాటిందని సీఎం పేర్కొన్నారు....
ఒడిశా ప్రమాదం తర్వాత కాగ్ విడుదల చేసిన నివేదిక వెలుగుచూడటంతో ఈ విషయంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
Balasore Railway track resume : ఘోర రైలు ప్రమాదం జరిగిన బాలాసోర్ లో రైల్వేట్రాక్ల పునరుద్ధరణ పనులు పూర్తి చేశారు.దీంతో సోమవారం ఉదయం బాలాసోర్ నుంచి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుతోపాటు పలు ప్యాసింజరు రైళ్లు రాకపోకలు సాగించాయి. రైలు ప్రమాదం జరిగిన 51 గంటల్లోనే రైల
Kavach : ఇంతటి ఘోర రైలు ప్రమాదానికి కారణం ఏంటి? అసలేం జరిగింది? తప్పు ఎవరిది? కవచ్ వ్యవస్థ ఉంటే ఇంతటి ఘోర రైలు ప్రమాదం జరిగి ఉండేది కాదా?