Home » BALAYYA
ఇటీవలే వేగ జువెల్లర్స్ అనే బ్రాండ్ కి బాలయ్య, ప్రగ్య మీద ఓ యాడ్ షూట్ చేశారు. అలాగే బాలకృష్ణతో ఓ ఫోటోషూట్ కూడా చేసి వేగ జువెల్లర్స్ ప్రమోషన్స్ మొదలుపెట్టింది. బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ మీద యాడ్ ని భారీగా తెరకెక్కించి.................
తాజాగా బాలకృష్ణ వేగ జువెల్లర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు అంటూ ఓ పోస్టర్ తో అధికారికంగా ప్రకటించారు. బాలయ్య ఈ పోస్టర్ లో సాంప్రదాయ దుస్తులు వేసుకొని మెడలో ఓ పెద్ద హారం వేసుకొని............
నందమూరి బాలకృష్ణ, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ కలిసి సినిమా చేయబోతున్నారు అంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. తాజాగా శివరాజ్ కుమార్, బాలయ్యతో సినిమా పై ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ నటించిన 'వేద' తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలకృష్ణ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు. ఈ ఈవెంట్ లో స్వర్గీయ పునీత్ రాజ్ కుమార్ పై ఒక AV ప్లే చేశారు. ఆ AV ని చూసిన శివరాజ్ కుమార్ తీవ్ర భాగోద్వేగానికి లోనయ్యాడు. కన్నీరు పెట్టు
తాజాగా ‘వీరసింహారెడ్డి’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ కి వచ్చిన హరీష్ శంకర్ ఈ సక్సెస్ ఈవెంట్ లో మాట్లాడుతూ.. నా శైలికి, బాలయ్య స్టైల్కు చాలా డిఫరెన్స్ ఉన్నా సరే బాలయ్యతో సినిమా చేయాలని ఉంది. అందుకోసం చాలా సీరియస్గా...............
వీరసింహారెడ్డి సినిమాతో భారీ సక్సెస్ ని అందుకున్న బాలకృష్ణ తన తదుపరి సినిమాని పట్టాలెక్కిస్తున్నాడు. కాగా ఈ మూవీతో మరోసారి హనీ రోజ్ కలిసి చిందేయబోతున్నాడట బాలయ్య..
నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన రీసెంట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మొదటి షో నుంచే సూపర్ హిట్టు టాక్ ని సొంతం చేసుకొని బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. దీ�
నందమూరి నటసింహ బాలకృష్ణ నుంచి చాలా రోజుల తరువాత వచ్చిన ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా 'వీరసింహారెడ్డి'. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో నిన్న సక్సెస్ సెలెబ్రేషన్స్ నిర్వహించారు. ఈ సెలబ్రేషన్ పూర్తి అయ్యాక బాలయ్య..
తెలుగు జాతి ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి 'నందమూరి తారక రామారావు'. నటుడిగా ప్రేక్షకుల చేత విశ్వ విఖ్యాత నట సార్వభౌముడిగా మన్ననలు అందుకున్నాడు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు వారికీ ఆత్మగౌరవం అయ్యాడు. పద్మశ్రీ, డాక్టరేట
నందమూరి బాలకృష్ణ నటించిన 'వీరసింహారెడ్డి' సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో దర్శకుడు గోపీచంద్ మలినేని సక్సెస్ టూర్ చేస్తూ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆంధ్రా, తెలంగాణ, కర్ణాటక లోని పలు ప్రాంతాల్లో పర్యట�