Home » Ballistic Missile
పాక్ వైమానిక స్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు
ఆర్థిక వ్యవస్థతో పాటు రక్షణ రంగం ఎంత స్ట్రాంగ్ గా ఉందన్న దాని మీదే దేశ అభివృద్ధి ఆధారపడి ఉంటుంది.
అణు బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి బాలిస్టిక్ క్షిపణిని శుక్రవారం విజయవంతంగా పరీక్షించింది. ఫలితంగా దేశ భద్రతలో భారత నౌకాదళం మరో మైలురాయి సాధించింది. ఇది బంగాళాఖాతంలోని నిర్దేశిత లక్ష్యంకలిగిన ప్రాంతాన్నిఖచ్చితత్
ఉత్తర జపాన్లోని కొంతభాగం మీదుగా ఉత్తర కొరియా ఒక అనుమానిత మధ్యంతర స్థాయి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. ఈ చర్యలను జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా తీవ్రంగా ఖండించారు. ఈ ప్రయోగాన్ని 'హింసాత్మక ప్రవర్తన'గా ఆయన అభివర్ణించారు. జాతీయ భద్�
ఉత్తర కొరియా బుధవారం తన తూర్పు తీరంలో జలాల్లోకి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించినట్లు జపాన్, దక్షిణ కొరియాలు నివేదించాయి. దక్షిణ కొరియా జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ప్రకారం..
ఉపరితలం నుంచి ఉపరితలంలోని లక్ష్యాలను చేధించే సామర్థ్యం కలిగిన బాలిస్టిక్ క్షిపణి ప్రళయ్ని భారత్ వరుసగా రెండో రోజూ విజయవంతంగా పరీక్షించింది.
దక్షిణ చైనా సముద్రంపై యుద్ధ మేఘాలు అలుముకున్నాయి. డ్రాగన్ దేశం ప్రతికారంగా రెండు బాలిస్టిక్ మిసైళ్లను పేల్చింది. ఇందులో ఒకటి భారత్ కు సమీపంగా..భూటాన్ సరిహద్దుల నుంచి ప్రయోగించడం కలవరానికి గురి చేసింది. అమెరికా నిఘా విమానం యూ 2 చక్కర్లు కొట్�
జమ్మూ కశ్మీర్ విషయంలో పాకిస్తాన్ వెనక్కు తగ్గడం లేదు. పాక్ మంత్రి చెప్పినట్లు యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకుంటుంది పాక్. ఈ క్రమంలోనే గురువారం మిస్సైల్ గజ్నవిను టెస్ట్ ఫైర్ చేసింది. మేజర్ జనర్ ఆసిఫ్ ఘఫూర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ విజయాన్ని పాకిస�