Home » banajara hills
పుడింగ్ అండ్ మింక్ పబ్లో 20మంది వీఐపీలకు డ్రగ్స్ సరఫరా చేసినట్టు పోలీసులకు ఆధారాలు దొరికాయి. మేనేజర్ అనిల్, అభిషేక్ కనుసన్నల్లోనే డ్రగ్స్ సప్లై చేసినట్లు ఖాకీలు తేల్చారు.
సాధారణంగా ఒక్కగ్రాము కొకైన్ను నలుగురు నుంచి ఐదుగురు సేవించే అవకాశముందని తెలుస్తోంది. మొత్తం 50 గ్రాముల డ్రగ్స్ వినియోగించారంటే 250 మందికి సరిపడా మాదక ద్రవ్యాలు ముందే తెప్పించారా?
నంద్యాల ఎంపీ, నంది గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకులు ఎస్పీవై రెడ్డి ఏప్రిల్ 30వ తేదీ మంగళవారం రాత్రి మృతి చెందారు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన… చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే కన్నుమూసారు. ఎంపీగా, సామాజికవేత్తగా ఎన్నో సేవా కార�
హైదరాబాద్ : మందుబాబులు రెచ్చిపోతున్నారు. ఫుల్లుగా తాగి రోడ్డు మీదకి రావడమే కాదు.. ట్రాఫిక్ పోలీసులతోనూ గొడవకు దిగుతున్నారు. తాజాగా ఓ మందుబాబు