Home » bandi sanjay padayatra
పాదయాత్రచార్మినార్ భాగ్మలక్ష్మి అమ్మవారిని దర్శించుకోనున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. అమ్మవారికి మొక్కులు చెల్లించుకోనున్నారు.
తెలంగాణలో అధికారంలోకి రావటమే లక్ష్యంగా బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రేపు కరీంనగర్ జిల్లా లోకి ప్రవేశిస్తుంది.
సెప్టెంబర్ 17 రావడంతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీజేపీ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అస్త్రంగా మలుచుకుంటోంది.
నేను పాదయాత్ర చేస్తోంది అందుకే..!
పాద'యాత్ర'లతో పట్టాభిషేకం ఖాయమా?
బండి సంజయ్ పాదయాత్రకు మాస్టర్ ప్లాన్ రెడీ