Home » bandi sanjay
Bandi Sanjay: తెలంగాణలో నిరుద్యోగులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బండి సంజయ్ అన్నారు.
అకాల వర్షాలతో పంట నష్టపోయి రైతులు కన్నీళ్లు పెడుతుంటే.. సీఎం కేసీఆర్కు ఢిల్లీలో ఏం పనిఉందని పోయాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ విమర్శించారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తాయని వాళ్ళ పార్టీల నేతలే చెబుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అని బండి సంజయ్ అన్నారు.
Bandi Sanjay : హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా నిర్మించిన సెక్రటేరియట్ లోకి అడుగుపెట్టను. తెలంగాణకు ఎవరిని సీఎం చేసేదీ పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది.
దళితబంధులు కమిషన్లు తీసుకున్నవారిపై కేసీఆర్ ఎందుకు చర్యలుతీసుకోవాలేదు?అవినీతి చేశారని ప్రత్యక్షంగా కనిపిస్తున్నా ఆ విషయం తనకు తెలుసు అని చెబుతునే వారిని ఎందుకు పార్టీ నుంచి బహిష్కరించటంలేదు? అంటూ విమర్శలు చేశారు బండి,షర్మిల.
కేటీఆర్ లీకువీరుడు
తెలంగాణ విద్యుత్ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు మధు కుమార్, రవీందర్ రెడ్డి తదితరులు కరీంనగర్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ ను కలిశారు. సమ్మెకు మద్దతు ఇవ్వాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు.
తక్షణమే పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.20 వేల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేపీ పక్షాన రైతులకు పరిహారం అందేదాకా పోరాడతామని చెప్పారు.
BJP-Chevella: తెలంగాణలో అధికారంలోకి రాగానే మొదట ఏం చేస్తామో చెప్పారు ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.
Eatala Rajender: కాంగ్రెస్ మీద కేసీఆర్ ఈగ కూడా వాలనియ్యడం లేదు. రేపు కాంగ్రెస్ గెలిచినా ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే.