Home » bandi sanjay
ఓవైసీ, కేసీఆర్ మధ్య రహస్య అవగాహన కుదిరిందనే వాదనపై ఒవైసీ మండిపడ్డారు. ‘‘స్టీరింగ్ నా చేతిలో ఉందా? దేవాలయాలకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయని, స్టీరింగ్ నా చేతిలో ఉందని ఆయన (అమిత్ షా) అంటున్నారు. స్టీరింగ్ నా చేతిలో ఉంటే మీకేం బాధ?’’ అని అన్నారు.
హైదరాబాద్ పాత బస్తీని అభివృద్ది చేయని ఎంఐఎం ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తుంటుంది. ఎంఐఎం పార్టీకి చెతకాకనే బిఆర్ఎస్ పార్టీని గెలిపించి పబ్బం గడుపుకుంటోంది అంటూ సెటైర్లు వేశారు.
ఓఆర్ఆర్ టోల్ టెండర్ ద్వారా ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లకుపైగా ఆదాయం సమకూరే అవకాశమున్నా.. అతి తక్కువ ధరకే టెండర్ కట్టబెట్టడం వెనుక ఆంతర్యమేమిటని బండి సంజయ్ ప్రశ్నించారు.
గతంలో రూపాయి పంపిస్తే లబ్దిదారులకు 15 పైసలే అందేవి. అవినీతి జరుగుతోందని రాజీవ్ గాంధీ స్వయంగా అంగీకరించారు. అందుకే అవినీతికి తావులేకుండా డీబీటీ విధానంతో లబ్దిదారుడికి పథకాలను అందిస్తోంది మోదీ ప్రభుత్వం. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో దేశ ప్�
రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.
ఇటీవలే ఖమ్మంలో పొంగులేటి నివాసంలో ఆయనతో ఈటల నేతృత్వంలోని చేరికల కమిటీ బృందం భేటీ అయింది. బీజేపీలోకి రావాలని పొంగులేటిని ఈటల రాజేందర్ ఆహ్వానించారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అసత్యాలు ప్రచారం చేయడమే పనిగా పెట్టుకున్నారని హరీశ్ రావు విమర్శించారు.
జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు.. ఉత్సవాలకు 150 కోట్లా..!
దశాబ్దాలుగా కాంగ్రెస్ కు, వెలమ సామాజికవర్గానికి కంచుకోటగా ఉన్న కరీంనగర్.. ఆ తర్వాత బీసీలకు, గులాబీపార్టీకి పెట్టని కోటగా మారింది. ఎవరికి వారే కరీంనగర్పై జెండా ఎగురవేస్తామనే ధీమాగా ఉండటంతో హాట్ సీటుగా మారిపోయింది కరీంనగర్.
బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో సంజయ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు.