Bandipur

    PM Modi : కర్ణాటక బందీపూర్ టైగర్ సఫారీని సందర్శించిన ప్రధాని మోదీ

    April 9, 2023 / 12:10 PM IST

    ప్రధాని సందర్శిస్తున్న టైగర్ రిజర్వ్ చామరాజనగర్ జిల్లాలోని గుండ్లుపేట్ తాలూకాలో కొంత భాగం. ఇది మైసూరు జిల్లాలోని హెచ్.డి.కోట్, నంజన్‌గూడ తాలూకాలలో ఉంది. వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధాని మోదీ రెండు గంటలపాటు గడిపే అవకాశం ఉంది.

    పురాతన ఆలయంతోపాటు అభయారణ్యాన్ని సందర్శంచిన రాజమౌళి దంపతులు..

    September 18, 2020 / 01:17 PM IST

    Rajamouli Couple Visits Himavad Gopalaswamy Hill: దర్శకధీరుడు రాజమౌళి సతీసమేతంగా కర్ణాటకలోని చమరాజనగర్ జిల్లాలోని పురాతన హిమవద్ గోపాలస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయ అర్చకులు రాజమౌళి దంపతులకు వేదమంత్రాలతో సాదరంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్నాళ్లు

    ఢిల్లీ, కశ్మీర్ లలో భూ ప్రకంపనలు 

    February 6, 2019 / 05:43 AM IST

    జమ్మూ కశ్మీర్‌ : ఉత్తరాది రాష్ట్రాలను భూ ప్రకంపనలు హడలెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో జమ్ము కశ్మీర్ లో  మంగళవారం (ఫిబ్రవరి 5 ) రాత్రి  10.17 గంటల సమయంలోభూ ప్రకంపనం సంభవించాయి. ఇవి రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతతో కశ్మీర్ లోయలోని నివసించే ప్రజలు భయాందో�

10TV Telugu News