Home » Bandra-Worli sea link
వరుస రోడ్డు ప్రమాదాలు నగరవాసులను భాయందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా లగ్జరీ కార్ల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి.
ఫుల్గా మద్యం తాగి అతివేగంగా బైక్ నడుపుతున్న ఓ యువతి ముంబయిలో హల్చల్ చేసింది. అడ్డగించిన ట్రాఫిక్ పోలీసులపై చిందులు తొక్కింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.
గాయపడ్డ ఓ పక్షి ప్రాణాలను కాపాడాలన్న ఆరాటం వారి ప్రాణాలనే తీసింది. పక్షి పట్ల వారు చూపిన జాలి, దయ వారి పాలిట మృత్యువుగా మారింది. తిరిగి రాని లోకాలకు పంపింది.
అయితే ముంబైకి చెందిన ఒక దంపతులు మాత్రం..తమ కన్న కొడుకు మృతికి కారణమైన ట్యాక్సీ డ్రైవర్ పై ఎటువంటి కోపం పెంచుకోగా పోగా..తిరిగి ఆ డ్రైవర్ ను జైలు శిక్ష నుంచి తప్పించేందుకు స్వయంగా పోలీసులతో చర్చలు జరుపుతన్నారు