-
Home » Bangladesh PM
Bangladesh PM
మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఈ దేశాల అధినేతలకు ఆహ్వానం
Narendra Modi: అప్పట్లో ఈ కార్యక్రమానికి వీవీఐపీలు సహా 8,000 మంది అతిథులు హాజరయ్యారు.
Tamim Iqbal : గురువారం రిటైర్మెంట్.. శుక్రవారం ప్రధానితో భేటీ.. నిర్ణయం వెనక్కి తీసుకున్న స్టార్ క్రికెటర్
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ తమీమ్ ఇక్భాల్ గురువారం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నట్లు ప్రకటించి అందరిని షాక్కు గురి చేశాడు. అయితే.. ఒక్క రోజు వ్యవధిలోనే అతడు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాడు.
Sheikh Hasina: రాజస్తాని కళాకారులతో డాన్స్ చేసిన బంగ్లా ప్రధానమంత్రి
రాజస్తాన్ పర్యటన సందర్భంగా రాజధాని గురువారం జైపూర్ వచ్చారు. ప్రత్యేక విమానంలో జైపూర్ చేరుకున్న ఆమెకు రాజస్తానీ కళాకారులు ప్రత్యేకంగా స్వాగతం పలికారు. పాటలు పాడుతూ డాన్స్ చేస్తున్న వారిని చూసి హసీనా.. తనకు తానుగానే ముందుకు వచ్చి వారితో కలి�
Hasina in Delhi: ఢిల్లీ చేరుకున్న బంగ్లా ప్రధాని షేక్ హసీనా.. విదేశాంగ మంత్రితో తొలి సమావేశం
నాలుగు రోజుల భార పర్యటనలో భాగంగా ఆమె సోమవారం దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్నారు. అనంతరమే జయశంకర్తో సమావేశమయ్యారు. ఈ పర్యటనలో భారత రాష్ట్రపతి ద్రైపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్కడ్, ప్రధానమంత్రి నరేంద్రమోదీలతో సమావేశం కానున్నారు. మం
Sheikh Hasina: నేటి నుంచి బంగ్లాదేశ్ ప్రధాని భారత పర్యటన… రేపు మోదీతో భేటీ
బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా సోమవారం నుంచి నాలుగు రోజులపాటు భారత్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును, ప్రధాని మోదీని కలిసి అనేక అంశాలపై చర్చలు జరుపుతారు.
Bangladesh PM Sheikh Hasina: ఆ రెండు విషయాల్లో భారత్ సాయం మర్చిపోలేనిది.. నీటి విషయంలోనూ ఉదారతను చూపాలి..
కొవిడ్ మహమ్మారి సమయంలో, రష్యా - ఉక్రెయిన్ యుద్ధం సమయంలో భారత్ తమకు అందించిన సాయం మర్చిపోలేనిదని, తమకు సహకారం అందించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా అన్నారు. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఆమె భారత్
Kovind-Hasina Meeting : బంగ్లాదేశ్ ప్రధానితో రాష్ట్రపతి కోవింద్ భేటీ
మూడు రోజుల బంగ్లాదేశ్ పర్యటన కోసం బుధవారం ఉదయం ఢాకా వెళ్లిన భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్తో.. ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా భేటీ అయ్యారు.
Bangladesh PM : మోదీ,దీదీకి మామిడి పండ్లు పంపిన బంగ్లాదేశ్ ప్రధాని
బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా ఆదివారం.. 2,600 కేజీల మామిడి పండ్లను భారత ప్రధాని నరేంద్ర మోదీ,వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి బహుమతిగా పంపారు.